మానవ హక్కుల కమిషన్ లో పలువురి ఫిర్యాదు పీసీబీ సభ్య కార్యదర్శికి నోటీసులు పంట పొలాల్లోనూ విషపు నురగలు మూసీ నీళ్లు విషాన్ని చిమ్ముతున్నాయని రాష్ట్ర మానవ…
వ్యర్థ రసాయనాలను కాలువలోకి వదులుతున్న పరిశ్రమల నిర్వాహకులుమానవహక్కుల కమిషన్, జిల్లా కలెక్టర్ కు పర్యావరణ వేత్తలు, పలువురి ఫిర్యాదునీటి నమూనాలు సేకరించిన పిసిబి అధికారులుపిలాయిపల్లి కాల్వ కాలుష్యపు…
బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీ నగర్లోని యాస్ ఫ్యాన్ల కంపెనీలో గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔషధ వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో చోటుచేసుకుంది. సిరిసిల్లలో గల…
ప్రాజెక్టుల్లో కోల్పోయిన అడవికి బదులు కృత్రిమ వనాల సృష్టి ఎర్రగుంటపల్లి, తేలుకుంట గుట్టల్లో హరితహారం కింద అభివృద్ధి నిత్య సంరక్షణతో ఏపుగా పెరుగుతున్న మొక్కలు తరిగిపోతున్న అడవుల…
కాలుష్యకోరల్లో చిక్కుకున్న మల్లాపూర్ పారిశ్రామికవాడపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పారిశ్రామికవాడలో కాలుష్య మూలాలను, ఇందుకు కారకులను గుట్టురట్టు…
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశం విశాఖ జిల్లా ఆర్. ఆర్. వెంకటాపురంలోని ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ఏపీ హైకోర్టు…
నిబంధనలు పాటించకుండా నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కాలుష్య కారక ప్లాస్టిక్ పరిశ్రమలపై పీసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. లైసెన్సులు పొందకుండా, పర్యావరణ చట్టాలను పాటించకుండా ఇష్టారీతిన నడుపుతున్న…
తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తంగేడు వనం పేరుతో చౌటుప్పల్ దగ్గరలో చూడటానికి చాలా అందంగా ఫారెస్ట్ ను తయారు చేస్తున్నారు. తంగేడుపూలు అంటే తెలంగాణ ప్రజలకు…
గ్రీన్ నుంచి ఎల్లో గ్రేడ్లోకి దిగజారిన గాలి నాణ్యత మళ్లీ పెరిగిన వాయుకాలుష్యం.. వాహనాల రాకపోకలతో పెరుగుదల హైదరాబాద్, అమరావతి, విశాఖపట్టణం, రాజమండ్రిలో పెరుగుదల మళ్లీ వాయు…








