పీసీబీలో 18 అంశాల్లో అధ్యయనం, శిక్షణ ఇంటర్న్షిప్కు కూడా అవకాశం ఎంపికైనవారికి రూ.20 వేల ైస్టెపెండ్ విద్యార్థులకు పర్యావరణ అంశాల్లో తర్ఫీదునిచ్చేందుకు తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి(పీసీబీ)…
వచ్చే నెలలో గుంతల తవ్వకంవానలు పడగానే మొక్కలు నాటేలా ఏర్పాట్లులక్ష్యాలు నిర్దేశించిన అధికార యంత్రాంగంహరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ…
మనిషి విచక్షణారాహిత్యానికి అంతరించిపోతున్న జీవజాలం భూమి మీద 14 మిలియన్ల జీవజాతులు పరిరక్షించుకోక పోతే ముప్పు తప్పదు ప్రకృతిని కాపాడడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి నేడు ప్రపంచ…
ఎండ తీవ్రతను తట్టుకోలేక గురువారం ఐదు నెమళ్లు మృతి చెందాయి. స్థానికుడు పన్నాల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేట…
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాటివనంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…
పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (మే 22)…
విశాఖపట్నంలో మరో కలకలం రేగింది. హెచ్పీసీఎల్ రిఫైనరీలో ఎస్హెచ్యూను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సమయంలో తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొగలు రావడంతో…
పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి రియల్ టైమ్లో డేటా స్వీకరించి స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ కావాలి.. వారు సత్వరం స్పందించాలి నిబంధనలు…
సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ పెంపునకు బ్రేక్ పడింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన…
కంపెనీలలో గ్రీవెన్స్ సెల్ తప్పనిసరి – ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యం,…









