హైదరాబాద్‌ కలెక్టర్‌గా హరిచందన దాసరి

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా హరిచందన దాసరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో కొనసాగిన అనుదీప్‌ దురిశెట్టిని ఖమ్మం కలెక్టర్‌గా బదిలీ చేశారు. మేడ్చల్‌…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు కొత్త పాలసీ తెచ్చాం: శ్రీధర్ బాబు

 పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూతాపం పెరగకుండా చూడాలని అన్నారు. సిఐఐ, గ్రీన్ కో ఆధ్వర్యంలో ‘ గ్రీన్…

Continue Reading →

 తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

 తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

చేనేత పర్రిశమ అభివృద్ధికి కృషి : రాష్ట్ర‌ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ

పోచంపల్లి ఇక్కత్‌ వ్రస్తాలకు మంచి డిమాండ్‌ ఉన్నదని, మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పిస్తే చేనేత పర్రిశమ, చేనేత కళాకారులను కాపాడిన వారవుతారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ…

Continue Reading →

భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి : మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ఈ ఏడాది రాష్ట్రంలో సాధార‌ణ కంటే ఎక్కువ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ( ఐఎండీ) హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో గోదావరి కృష్ణా న‌దీ ప‌రివాహాక…

Continue Reading →

జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి

జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి నియామకమయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇటీవల కేంద్ర…

Continue Reading →

తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలను నాటే విధంగా ప్రేరేపించాలి: భద్రాద్రి డీఎఫ్‌వో కృష్ణ గౌడ్

 పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని డీఎఫ్‌వో కృష్ణ గౌడ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ…

Continue Reading →

కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్

 సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఏపీ రాజధాని…

Continue Reading →

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐఏఎస్‌

ఒక వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఒడిశాకు చెందిన ఒక ఐఏఎస్‌ అధికారి సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా విజిలెన్స్‌ శాఖకు పట్టుబడ్డాడు. 2021 ఐఏఎస్‌ బ్యాచ్‌కు…

Continue Reading →

బొల్లారం పారిశ్రామికవాడలో విష వాయువుల విడుదలతో ఆందోళన

బొల్లారం పారిశ్రామికవాడలోని పలు రసాయన పరిశ్రమలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమలు…

Continue Reading →