ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఆదివాసీ, గిరిజ‌న ,ఏజెన్సీ ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న…

Continue Reading →

భూ పరిపాలనకు కొత్త దిక్సూచి భూభారతి: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

హైద‌రాబాద్ :- ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో కుప్ప‌కూలిన‌ రెవెన్యూ వ్యవస్థను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ…

Continue Reading →

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై పౌరసరఫరాల సంస్థ దాడులు

గ్యాస్ సరఫరాలో గృహ వినియోగడారులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిరంతరం మానిటరింగ్ చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర…

Continue Reading →

మాజీ స్పీక‌ర్ దుద్దిళ్ల శ్రీపాద‌రావు 27 వ వ‌ర్థంతి సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ మాజీ స్పీక‌ర్ దుద్దిళ్ల శ్రీపాద‌రావు 27 వ వ‌ర్థంతి సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళ్లు అర్పించారు.…

Continue Reading →

కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లే సిద్దిపేట జిల్లాకు పరిశ్రమలు వస్తున్నాయి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లే సిద్దిపేట జిల్లాకు పరిశ్రమలు వస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాంతానికి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ…

Continue Reading →

దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కె.శాంతి సస్పెన్షన్‌పై వేటు

దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కె.శాంతిపై సస్పెన్షన్‌ వేటుపడింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో ఆమెను సస్పెండ్‌ చేస్తూ దేవాదాయ శాఖ…

Continue Reading →

కాళేశ్వరం బ్యారేజ్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పరిధిలోని మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్…

Continue Reading →

అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు: మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్

హైద్రాబాద్: భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఎన్నడూలేని విధంగా వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది.…

Continue Reading →

అమీన్ పూర్ లో ఆక్రమణల తొలగింపు

అమీన్ పూర్ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ దాదాపు పూర్తి కావాల్సి వచ్చింది. శనివారం ఉదయం మొదలు పెట్టిన కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది.…

Continue Reading →

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కుల గణన చేస్తామని ప్రకటించిన కేంద్రం ఆ లెక్కలు పరిగణలోకి తీసుకోకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా…

Continue Reading →