భూముల రీ-సర్వే కోసం ఆధునిక ‘రోవర్ల’ కొనుగోలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ : రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు ముఖ్యంగా రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

Continue Reading →

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ క్యాబినేట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’…

Continue Reading →

రేపు సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు శిక్షణా కార్యక్రమం

హైదరాబాద్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12వ తేదీన సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణా…

Continue Reading →

గ్రామపంచాయతీలకు శాశ్వత భవనాలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీలు అన్నిటికి శాశ్వత భవనాలు నిర్మించాలని ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు…

Continue Reading →

బాసర నుంచి భద్రాచలం వరకు ఒక సర్క్యూట్ గా దేవాల‌యాల అభివృద్దికి ప్ర‌ణాళిక‌లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల నేప‌ధ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను…

Continue Reading →

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి

హైదరాబాద్: తాజాగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని…

Continue Reading →

డెక్కన్‌ సిమెంట్స్‌ పరిశ్రమలో అటవీశాఖ అధికారుల విచారణ

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురం గ్రామంలో గల డెక్కన్‌ సిమెంట్స్‌ పరిశ్రమలో అటవీ భూముల ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుతో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) ఆదేశాల…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్‌ఐలు

ఒక సైబర్‌ క్రైం కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఇద్దరు ఎస్‌ఐలు ఏసీబీ వలలో చిక్కారు. బాధితుడి నుంచి…

Continue Reading →

శాస‌న‌స‌భ‌లో ఏ చర్చకైనా సిద్ధం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ఈనెల 16వ తేదీ నుంచి జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్ష‌నేత కేసీఆర్‌తో స‌హా బిఆర్ఎస్ శాస‌న‌స‌భ్యులంద‌రూ హాజ‌రుకావాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి…

Continue Reading →

ఇండస్ట్రీలకు అనుగుణంగా నైపుణ్యాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లో నూతన స్వల్పకాలిక…

Continue Reading →