గవర్నర్ కు ఘనంగా వీడ్కోలు

మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , కుటుంబ సభ్యులకు బేగంపేట ఎయిర్ పోర్ట్ లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

గిరిజన సంక్షేమశాఖ నూతన సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్ బి.ఎం., ఐఏఎస్

హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ రోజు సంతోష్ బి.ఎం., ఐఏఎస్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా…

Continue Reading →

క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై చర్చ.…

Continue Reading →

మ‌న న‌గ‌రం ఎంతో సుర‌క్షితం: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో అనేక న‌గ‌రాల‌కంటే మ‌న న‌గ‌రం ఎంతో సుర‌క్షిత‌మైంది.. దీనిని మ‌రింత అభివృద్ధి చేసుకుందామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా దీనిని తీర్చిదిద్దుకుందామ‌ని సూచించారు.…

Continue Reading →

హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

హైడ్రా ప్ర‌జావాణికి సోమ‌వారం 32 ఫిర్యాదులందాయి. స్మ‌శానం వైపు చూడాలంటేనే వెనుక‌డుగు వేస్తాం.. అలాంటిది వాటిని క‌బ్జా చేసి ఇళ్లు నిర్మించేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. అలాగే…

Continue Reading →

ప్ర‌ణీత్ ఆంటిల్యాలో తొల‌గిన ర‌హ‌దారి ఆటంకం

అడ్డుగోడ తొల‌గిస్తే 3 కిలోమీట‌ర్లు.. లేదంటే 8 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సిన అవ‌స్థ‌ల‌కు హైడ్రా చెక్ పెట్టింది. మాది గేటెడ్ క‌మ్యూనిటీ అంటూ 40 ఫీట్ల ర‌హ‌దారిని మూసేసి…

Continue Reading →

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడ్కోలు

తెలంగాణ గవర్నర్‌గా పనిచేస్తూ ఇటీవల మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయిన జిష్ణుదేవ్‌ వర్మకు ఆదివారం లోక్‌భవన్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్‌భవన్‌ అధికారులు, సిబ్బంది…

Continue Reading →

‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో రోల్ మోడల్ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

30 నెలలలో పాలమూరు-రంగారెడ్డి పూర్తి: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

30 నెలల వ్యవధిలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదే…

Continue Reading →

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ఘనం గా మెగా మహిళా రైతు మేళా..

రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణం లో రెండు రోజుల పాటు జరగనున్న మెగా రైతు మేళా ఈ రోజు ప్రారంభమైంది.పీ…

Continue Reading →