దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ పౌర సేవల వేదికగా మీ-సేవను తీర్చిదిద్దాలి: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్ : ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు మీ-సేవ వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ పౌర సేవల వేదికగా తీర్చిదిద్దాలని రాష్ట్ర…

Continue Reading →

దేవాదాయ శాఖలో మరోసారి పదోన్నతుల పండుగ

దేవాదాయశాఖ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ…

Continue Reading →

అవినీతి కేసుల నమోదులో ఏసీబీ దూకుడు..

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చరిత్ర సృష్టించారు. 1983లో ఏసీబీ ఏర్పాటు అయిన తర్వాత కేసులతో పోలిస్తే ఈ త్రైమాసికంలో అత్యధిక…

Continue Reading →

అవినీతి అధికారుల డబ్బు పిచ్చి.. చివరకు కన్నీరు మిగిల్చి!

చేతినిండా సొమ్ముంటే ఊరినిండా చుట్టాలే అని ఊరికే అన్నారా! డబ్బుంటే ఫేసుకు విలువొస్తుంది.. మాటకు బలమొస్తుంది.. మర్యాదా దొరుకుతుంది! కానీ ఆ పచ్చనోటు పిచ్చిలో పడిపోయి.. అవినీతికి…

Continue Reading →

ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీల‌కు కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ: ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీల‌కు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవ‌ని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు…

Continue Reading →

తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915 ఇండ్ల‌ను కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ది, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్…

Continue Reading →

భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలక ఘట్టం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

Continue Reading →

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్లతో సిఎస్ టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్ : రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు…

Continue Reading →

యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర…

Continue Reading →

రైతుచెంతకు నూతన సాంకేతికతను చేరవేయడమే ‘రైతునేస్తం’ లక్ష్యం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ‘రైతునేస్తం’ 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల…

Continue Reading →