ముడుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన

చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట…

Continue Reading →

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రజావాణిని పరిశీలించిన హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇంచార్జి, బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం…

Continue Reading →

రాజ‌కీయ నైతిక‌త‌కు ప్ర‌తీక జైపాల్ రెడ్డి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ: రాజ‌కీయాల్లో నైతిక‌త‌కు ప్ర‌తీక‌ కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్ రెడ్డి అని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్ రెడ్డి వ‌ర్ధంతిని…

Continue Reading →

తెలంగాణ టెలివిజన్ రంగ ప్రతిభకు ప్రోత్సాహమే తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డులు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ టెలివిజన్ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డులు (TGSTA)ను ప్రదానం చేయనున్నట్లు మంగళవారం డా.బి.ఆర్…

Continue Reading →

సాంకేతిక ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అనుకూలంగా తెలంగాణ‌: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావ‌ర‌ణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ…

Continue Reading →

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక నేత్ర వైద్య సేవలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ. రాష్ట్రం లోని 35 ప్రభుత్వ…

Continue Reading →

అవినీతి అధికారుల.. అక్రమాస్తుల వేటలో ” ఏసీబీ “

తెలంగాణ రాష్ట్రంలో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులపై పక్కా ఆధారాలతో వరుస దాడులు నిర్వహిస్తూ, కీలక శాఖలకు చెందిన…

Continue Reading →

కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం డిమాండ్‌.. మోత్కూర్‌లో ఏసీబీకి చిక్కిన జీపీవో

కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం డిమాండ్‌ చేసిన జీపీవోను ఏసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…

Continue Reading →

రైతులందరూ తప్పనిసరిగా పాల్గొని శాస్త్రవేత్తల సూచనలు పొందాలి: వ్యవసాయ సంచాలకులు బి. గోపి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం రేపు (28 జూలై…

Continue Reading →

ఈ-సిటీ మహేశ్వరం పారిశ్రామిక పార్కులలో పలు పరిశ్రమలను సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్: ఈ-సిటీ (eCity)లోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (Electronic Manufacturing Cluster – EMC) ను, ప్రీమియర్ ఎనర్జీస్ ఫోటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, అవాంటెల్ లిమిటెడ్…

Continue Reading →