భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్లో 103 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 3,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదు…
ఉత్తరప్రదేశ్లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో 24 మంది వలస కూలీలు మృతిచెందారు. సుమారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు.…
వలస కార్మికుల కోసం రాష్ర్టాలకు అదనపు ఆహార పదార్థాలు పంపేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) సిద్ధంగా ఉందని ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర…
కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలకోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వైబ్సైట్ upsc.gov.inలో చూడవచ్చని…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా 213 దేశాలకు వ్యాపించింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 45 లక్షల 20 వేలకు చేరుకున్నాయి. కరోనా బారినపడి 3 లక్షల మంది…
కరోనాపై పోరులో భాగంగా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టనున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ ఏడాదంతా వేతనంలో 30 శాతం కోత విధించుకోవాలని నిర్ణయించారు. ఈ చర్యల…
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తున్నది. క్రమంగా తప్పకుండా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ప్రతిరోజూ వేలల్లో కొత్త కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి.…
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల 27 వేల 900 కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్…
లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందేభారత్ మిషన్ రెండో దశ మే 16 నుంచి ప్రారంభం కానుంది. మే 16 నుంచి 22…
ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను నిర్మలా…









