24 గంట‌ల్లో 3,525 కేసులు.. 122 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉన్న‌ది. రోజురోజుకు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వంద‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి…

Continue Reading →

రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన మోదీ

కరోనా నుంచి రక్షించుకోవాలి.. అదే సమయంలో ముందుకు సాగాలి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని నరేంద్ర…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 42.5 లక్షల కరోనా కేసులు

ప్రపంచంలో కరోనా వైరస్‌ విళయతాండవం చేస్తున్నది. అమెరికాలో గత మూడు రోజులుగా కరోనా మరణాలు తగ్గుతున్నప్పటికీ, రష్యా, బ్రెజిల్‌ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా…

Continue Reading →

కరోనాపై పోరుకు 14 రాష్ర్టాలకు రూ.6195 కోట్లు

కరోనాపై పోరుకు నిధుల కొరత లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 14 రాష్ర్టాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ…

Continue Reading →

కరోనా నేపథ్యంలో దేశంలో రైళ్ల రాకపోకలు ఇప్పుడే వద్దు – ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేసి , ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచాలి ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలి జూలై-ఆగస్టు మాసాల్లోనే భారత్…

Continue Reading →

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎంల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన లాక్‌డౌన్ 3.0 ముగియ‌డానికి మ‌రో వారం రోజుల స‌మ‌యం ఉంది. భ‌విష‌త్య్‌లో ఎలా ముందుకు వెళ‌దామ‌నే విష‌యంపై రాష్ట్రాల ముఖ్యమంతుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర…

Continue Reading →

మే 11న సీఎంల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మ‌రోసారి వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. మే 11న (సోమ‌‌వారం) మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు ముఖ్యమంత్రుల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ ఉంటుంద‌ని ప్ర‌ధాని…

Continue Reading →

ప్రపంచంలో 41 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 41,00,623 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 2,80,431 మంది…

Continue Reading →

తెలంగాణలో భారీగా ధాన్యం సేకరణ – ట్విట్టర్‌లో కేంద్రమంత్రి పాశ్వాన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగిలో తెలంగాణలో భారీగా ధాన్యం కొనుగోలు చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ప్రశంసించారు. ‘2020-21 యాసంగి సీజన్‌లో దేశవ్యాప్తంగా…

Continue Reading →

అమెరికా ఉపాధ్యక్షుని కార్యదర్శికి కరోనా పాజిటివ్

అమెరికా పెద్దల కరోనా భద్రతపై ఆందోళన కలిగించే అంశమిది. ఇటీవలే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకునికి కరోనా పాజిటివ్ రావడం సంచలనం కలిగించింది. ఎందుకంటే అతడు పనిచేసేది…

Continue Reading →