దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రోజురోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి…
కరోనా నుంచి రక్షించుకోవాలి.. అదే సమయంలో ముందుకు సాగాలి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లాక్డౌన్ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని నరేంద్ర…
ప్రపంచంలో కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్నది. అమెరికాలో గత మూడు రోజులుగా కరోనా మరణాలు తగ్గుతున్నప్పటికీ, రష్యా, బ్రెజిల్ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా…
కరోనాపై పోరుకు నిధుల కొరత లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 14 రాష్ర్టాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ…
రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేసి , ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచాలి ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలి జూలై-ఆగస్టు మాసాల్లోనే భారత్…
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లాక్డౌన్ 3.0 ముగియడానికి మరో వారం రోజుల సమయం ఉంది. భవిషత్య్లో ఎలా ముందుకు వెళదామనే విషయంపై రాష్ట్రాల ముఖ్యమంతులతో ప్రధాని నరేంద్ర…
ప్రధాని నరేంద్రమోడీ మరోసారి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మే 11న (సోమవారం) మధ్యాహ్నం 3.00 గంటలకు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని ప్రధాని…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 41,00,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల 2,80,431 మంది…
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యాసంగిలో తెలంగాణలో భారీగా ధాన్యం కొనుగోలు చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ ప్రశంసించారు. ‘2020-21 యాసంగి సీజన్లో దేశవ్యాప్తంగా…
అమెరికా పెద్దల కరోనా భద్రతపై ఆందోళన కలిగించే అంశమిది. ఇటీవలే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకునికి కరోనా పాజిటివ్ రావడం సంచలనం కలిగించింది. ఎందుకంటే అతడు పనిచేసేది…









