రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్.ఇవాళ రాత్రి రాజ్ భవన్లో బస…
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 16 సూత్రాల కార్యాచరణ పథకాన్ని అమలు చేయనున్నది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల ఈ విషయాన్ని తెలిపారు.…
రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో మాట్లాడుతూ.. 2020 బడ్జెట్ ప్రజల…
బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి…
నెవెడా ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొంటున్న కేటీఆర్దావోస్ వేదికగా తెలంగాణ ఖ్యాతిని 117 దేశాల ముందు ఆవిష్కరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి…
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్(29) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. సైనా నెహ్వాల్కు బీజేపీ…
భువనేశ్వర్ గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్రోడ్డులో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సుమారు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి…
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. భారతదేశం ఇచ్చే అత్యుత్తమ పురస్కారాలు పద్మవిభూషన్…