కరోనాతో భూమిపై నివసించే మానవాళితో పాటు మూగ జీవాలు కూడా విలవిలలాడుతున్నాయి. తాము తినేందుకే తిండి దొరక్క ఇబ్బందులు పడున్న ఈ పరిస్థితులలో జంతువులకి ఏం పెట్టాలని…
భారత్లో కరోనా వైరస్తో ఇప్పటి వరకు 414 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య…
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు మరో శుభవార్త తెలియజేసింది. గత నెలలో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్పై…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య బుధవారంనాటికి 20 లక్షలు దాటింది. వీటిలో సగానికిపైగా కేసులు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో 20,44,221 మందికి వైరస్ సోకగా,…
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్జోన్, ఆరెంజ్ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్జోన్లు, 207 జిల్లాలను ఆరెంజ్ జోన్లగా గుర్తించింది. 14…
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను…
దేశీయ, అంతర్జాతీయంగా నడుస్తున్న అన్ని వాణిజ్యపరమైన పౌర విమానాలన్నింటినీ మే 3వ తేదీ అర్ధరాత్రి వరకూ రద్దు చేస్తున్నట్టు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. కరోనా మహమ్మారి…
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,363కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనా హెల్త్బులెటిన్ను కేంద్రం విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 1,211…
గత 20 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో దేశంలో ఏన్నో మార్పులు జరుగుతున్నాయి. వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. రవాణా జరగకపోవడంతో ప్లాస్టిక్…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల సేవలను మే 3వ తేదీ వరకు నిలిపివేసింది. మే 3వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగూణంగా రైళ్లను…