మే 3వ తేది వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. భారత్లో కూడా కరోనా కేసుల పెరుగుదల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ లవ్ అగర్వాల్ హెల్త్…
దేశంలో లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా రోజురోజుకు పెరుగుతుండడంతో లాక్…
లాక్డౌన్ వలన షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా సెలబ్రిటీలందరు ఇళ్ళకి పరిమితమయ్యారు. మరి కొందరు ఫాం హౌజ్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 18.52 లక్షలకు చేరుకున్నాయి. మొత్తం ఇప్పటి వరకు ఒక లక్ష 14వేల మంది కరోనా వైరస్ బారిన పడి మృత్యువాత…
దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 909 కరోనా కేసులు నమోదయ్యాయని, 34 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ…
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల 80 వేల 271కు చేరుకుంది. ఇప్పటివరకు కోవిడ్-19 కారణంగా…
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐ సీ) శుభవార్త అందించింది. కోవిడ్ వైరస్ నేపథ్యంలో మార్చి ,ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన ప్రీమియం కు అదనంగా…
కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రులతో మోదీ…
లాక్డౌన్ గడువు ముగింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేసే విషయంపై…