భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 249

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 249 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా లక్ష దాటిన కరోనా మృతుల సంఖ్య

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,02,696కు చేరింది. కరోనాతో అత్యధికంగా…

Continue Reading →

సమ్మక్క బరాజ్‌కు అటవీ భూమి

గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సమ్మక్క బరాజ్‌కు అటవీ భూమి బదలాయింపునకు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు పచ్చజెండా ఊపింది. 26 హెక్టార్ల అటవీభూమిని ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.…

Continue Reading →

భారత్ లో 24 గంటల్లో 37 మంది మృతి

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభించింది. భారత్‌ నలుమూలల విస్తరించిన ఈ కరోనా ధాటికి గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య,…

Continue Reading →

ఒడిశాలో 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

ఒడిశాలో ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ పొడిగించారు. గురువారంనాడు మంత్రివర్గ సమావేశం తర్వాత రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ నెల…

Continue Reading →

దేశవ్యాప్తంగా 6,727కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 6727కి చేరుకున్నాయి. కరోనా వైరస్‌ బారిన పిడి ఇప్పటి వరకు 231 మంది మృత్యువాత పడ్డారు. వైరస్‌ బారి నుంచి 596…

Continue Reading →

దేశంలో 5,734కు చేరిన కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కొత్తగా 549 కరోనా(కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. యూనైటెడ్‌ స్టేట్స్‌, యూనైటెడ్‌ కింగ్‌డమ్‌లు అత్యధిక మరణాలతో తీవ్ర వేదనకు గురౌతున్నాయి. కాగా దక్షిణ…

Continue Reading →

దేశవ్యాప్తంగా 5908కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

 దేశవ్యాప్తంగా 5,908 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 183 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని 507 మంది డిశ్చార్జ్‌…

Continue Reading →

భారత్‌లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60 దాటినవారే ఎక్కువ

కరోనా వయోధికులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నది. భారత్‌లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60, ఆపైన వయస్కులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అదే పాశ్చాత్యదేశాల్లో 80,…

Continue Reading →