లాక్డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కొనసాగుతుందా? ఇప్పుడు అందరి మనసుల్లో కదలాడుతున్న ప్రశ్న ఇదే. దీనిపై ఊహాగానాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని…
భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయికరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…
ఇండియా నుంచి సుమారు 3 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఖరీదు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో యాంటీ మలేరియా…
కరోనా రోజురోజుకి విజృంభిస్తూ.. మనవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 14 లక్షలు దాటగా భారత్లోను కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. దేశంలో ఇప్పటి…
నోవెల్ కరోనా వైరస్ వల్ల అమెరికాలో మంగళవారం ఒక్క రోజే అత్యధికంగా 1736 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య…
దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ రుణ రేట్లలో కోతపెట్టింది. అన్నిరకాల కాలపరిమితులకు ఎంసిఎల్ఆర్(వడ్డీ రేటు ఆధారిత మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్) 35 బేసిస్ పాయింట్లు…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటి…
భారతదేశంలోని టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారుల్లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, పిఎస్యు వాచ్, ఆసియా పోస్ట్ ల…
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్…
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4421కి చేరింది. అలాగే దేశంలో…