11న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ టెలికాన్ఫరెన్స్

లాక్‌డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కొనసాగుతుందా? ఇప్పుడు అందరి మనసుల్లో కదలాడుతున్న ప్రశ్న ఇదే. దీనిపై ఊహాగానాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని…

Continue Reading →

కరోనా వ్యాప్తిని నియంత్రణకు లాక్ డౌన్ పొడగింపే మార్గం – టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతలు కేకే, నామా

భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయికరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…

Continue Reading →

3 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను కొన్న అమెరికా..

ఇండియా నుంచి సుమారు 3 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను ఖ‌రీదు చేసిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలో యాంటీ మ‌లేరియా…

Continue Reading →

దేశ వ్యాప్తంగా 5351 కరోనా కేసులు నమోదు

కరోనా రోజురోజుకి విజృంభిస్తూ.. మనవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 14 లక్షలు దాటగా భారత్‌లోను కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. దేశంలో ఇప్పటి…

Continue Reading →

అమెరికాలో ఒక్క రోజే క‌రోనా వైర‌స్ వ‌ల్ల 1736 మంది మృతి

నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల అమెరికాలో మంగ‌ళ‌వారం ఒక్క రోజే అత్య‌ధికంగా 1736 మంది మ‌ర‌ణించారు.  దీంతో ఆ దేశంలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య…

Continue Reading →

ఎస్‌బిఐ రుణ రేట్లలో 0.35 శాతం కోత

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ రుణ రేట్లలో కోతపెట్టింది. అన్నిరకాల కాలపరిమితులకు ఎంసిఎల్‌ఆర్(వడ్డీ రేటు ఆధారిత మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్) 35 బేసిస్ పాయింట్లు…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 82,026

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరించింది. ఈ వైరస్‌ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటి…

Continue Reading →

టాప్ 25 ఐపిఎస్ అధికారులల్లో డిజీపీ మహేందర్ రెడ్డి

భారతదేశంలోని టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారుల్లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ ల…

Continue Reading →

IRCTC బుకింగ్స్ ఏప్రిల్ 30 వ‌ర‌కు ర‌ద్దు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇండియ‌న్ రైల్వే కేట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్  (ఐఆర్‌సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.  రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్…

Continue Reading →

దేశంలో 117కి చేరిన కరోనా మరణాలు

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 254 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 4421కి చేరింది. అలాగే దేశంలో…

Continue Reading →