భారత్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ నలుమూలలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఇవాళ ఉదయం కరోనా మరణాల సంఖ్య 114కు చేరినట్లు కేంద్ర…
కరోనా రోగులకు చికిత్సల కోసం భారతీయ రైల్వే ఇప్పటివరకూ 2500 బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. కరోనా వైరస్కు చికిత్సల కోసం 5వేల కోచ్లను ప్రత్యేక వార్డులుగా…
కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా దాదాపు అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచిన కరోనా.. 74,655 మందిని బలి తీసుకుంది.…
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్ కల్యాణ్యోజన పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం ప్రకటించినట్లుగా జన్ధన్యోజన ఖాతాల్లోకి రూ.500 చొప్పున జమ చేశారు.…
కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియాలు చెల్లింపుల దారులకు పెద్ద ఊరట లభించింది. రెన్యువల్స్ గడువును పెంచినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్మెంట్ అథారిటీ…
కరోనాపై పోరాటానికి సాయం చేసేందుకు బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముందుకొచ్చాడు. రూ.26లక్షలను విరాళంగా ప్రకటించాడు. రూ.11లక్షలను పీఎం-కేర్స్ నిధికి, రూ.10లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి…
భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 693 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో …
కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో ఏడాది పాటు…
పీఎం కేర్స్ నిధికి తెలంగాణ గవర్నర్ తమిళిసై విరాళం అందించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా పీఎంకేర్స్ నిధికి ఆమె రూ.5 లక్షల చెక్కు పంపించారు.…
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ఈ కరోనా రక్కసి దాదాపు అన్ని రాష్ట్రాలకు పాకడంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. మరోవైపు…