భారత్‌లో 114కు చేరిన కరోనా మరణాల సంఖ్య

భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ నలుమూలలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. ఇవాళ ఉదయం కరోనా మరణాల సంఖ్య 114కు చేరినట్లు కేంద్ర…

Continue Reading →

ఐసోలేషన్ వార్డులుగా 2500 రైల్వే బోగీలు

కరోనా రోగులకు చికిత్సల కోసం భారతీయ రైల్వే ఇప్పటివరకూ 2500 బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. కరోనా వైరస్‌కు చికిత్సల కోసం 5వేల కోచ్‌లను ప్రత్యేక వార్డులుగా…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 74,655

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా దాదాపు అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచిన కరోనా.. 74,655 మందిని బలి తీసుకుంది.…

Continue Reading →

జన్‌ధన్‌ ఖాతాల్లోకి డబ్బులు

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్‌ కల్యాణ్‌యోజన పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం ప్రకటించినట్లుగా జన్‌ధన్‌యోజన ఖాతాల్లోకి రూ.500 చొప్పున జమ చేశారు.…

Continue Reading →

జీవిత బీమా పాల‌సీదారుల‌కు ఊర‌ట‌

కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియాలు చెల్లింపుల దారుల‌కు పెద్ద ఊరట లభించింది. రెన్యువ‌ల్స్‌ గడువును పెంచినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్‌‌మెంట్ అథారిటీ…

Continue Reading →

కరోనాపై పోరాటానికి పుల్లెల గోపీచంద్ రూ.26లక్షల విరాళం

కరోనాపై పోరాటానికి సాయం చేసేందుకు బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముందుకొచ్చాడు. రూ.26లక్షలను విరాళంగా ప్రకటించాడు. రూ.11లక్షలను పీఎం-కేర్స్ నిధికి, రూ.10లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి…

Continue Reading →

24 గంటల్లో 693 కరోనా కేసులు నమోదు

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 693 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో …

Continue Reading →

ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో కోత- మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో  ఏడాది పాటు…

Continue Reading →

పీఎంకేర్స్‌కు గవర్నర్‌ తమిళిసై రూ.5 లక్షల విరాళం

 పీఎం కేర్స్‌ నిధికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై విరాళం అందించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా పీఎంకేర్స్‌ నిధికి ఆమె రూ.5 లక్షల చెక్కు పంపించారు.…

Continue Reading →

దేశంలో 4 వేలకుపైగా క‌రోనా కేసులు.. 100 దాటిన మ‌ర‌ణాలు

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ఈ క‌రోనా ర‌క్క‌సి దాదాపు అన్ని రాష్ట్రాల‌కు పాక‌డంతో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న‌ది. మ‌రోవైపు…

Continue Reading →