దేశ ప్రజలకు ప్రధాని మోదీ వీడియో సందేశం

లాక్‌డౌన్‌కు దేశ ప్రజలు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజున కరోనా పోరులో సేవలందిస్తున్నవారికి చప్పట్లతో దేశ…

Continue Reading →

అన్నిరాష్ట్రాల గవర్నర్లతో రేపు రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌

అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టెనెంట్‌ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారగణంతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రేపు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రాష్ట్రపతి…

Continue Reading →

యూఎస్‌లో 24 గంటల్లో 884 మంది మృతి

 అమెరికాలో కరోనా వైరస్‌ మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 884 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాఫ్‌కిన్స్‌ యూనివర్సిటీ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఇప్పటి…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ రామ నవమి శుభాకాంక్షలుపర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, – ప్రెసిడెంట్, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

ఆస్తి పన్ను గడువు పొడిగింపు

గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల గడువును అంటే జూన్‌ 30 వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు…

Continue Reading →

24 గంటల్లో దేశ వ్యాప్తంగా 388 కొత్త కేసులు నమోదు

దేశంలో గడచిన 24 గంటల్లో 388 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 132 మంది కరోనాతో కోలుకున్నారని నేటి వరకు…

Continue Reading →

కరోనా విధుల్లో ఉన్నవారు మరణిస్తే రూ. కోటి ఇస్తాం

ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్న శానిటైజేషన్‌ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల పట్ల సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉదార స్వభావం చూపించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 42,322

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్‌ చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 42,322కు చేరుకుంది.…

Continue Reading →

ఢిల్లీలో 120కి చేరిన క‌రోనా కేసులు

ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తున్న‌ది. మంగ‌ళవారం ఒక్క‌రోజే అక్క‌డ కొత్త‌గా 23 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 120కి…

Continue Reading →

24 గంటల్లో 227 పాజిటివ్‌ కేసులు నమోదు

గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 227 కోరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1,237 మంది కరోనా బారిన పడ్డారని…

Continue Reading →