లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన లేబర్‌ అధికారి

ఏపీలో ప్రజల నుంచి లంచం తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఆ కార్యాలయాలపై…

Continue Reading →

రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

భార‌త రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 29వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. జూన్ 30 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు…

Continue Reading →

ప్రమాదంలో దేశ పర్యావరణం

మూడేండ్లలో అట్టడుగు స్థానానికి భారత్‌ ఎన్విరాన్‌మెంట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌లో మన దేశానిది 180వ స్థానం మోదీ సర్కారుకు స్పష్టమైన విధానం లేకపోవటం వల్లే ఈ దుస్థితి ఉన్న…

Continue Reading →

ప్రకృతి విధ్వంసాన్ని ఆపుదాం

ఎన్నో జీవ రాసులు మనుగడ సాగిస్తున్న ఈ విశ్వంలో మానవుడు కూడా ఒక జీవే. ఒకప్పుడుభూమి, గాలి, నిప్పు, నీరు ఆకాశాన్ని పంచభూతాలుగా ఎంచి ‘ప్రకృతిమాతగా’ పూజించేవారు.…

Continue Reading →

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్ష‌లు చెప్పిన మోదీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో విషెస్…

Continue Reading →

అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు..!

• జీతం కంటే లంచం ద్వారానే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్న అవినీతి అధికారులు. • ఉద్యోగంలో చేరిన నాటి నుండే అవినీతి మొదలు పెడుతున్న ప్రభుత్వ…

Continue Reading →

వృక్ష మాత తిమ్మక్కకు వందనం !

“మంచి పనులు చేస్తే సాటి మనుషులే కాదు ప్రకృతి కూడా సహకరించి దీవిస్తుంది. మంచి పనులు చేసిన వారికి మంచి ఆరోగ్యంతో పాటు జీవన జీవిత కాలం…

Continue Reading →

రాజ్యసభకు వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు

రాజ్యసభ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్‌ అధికారికి గురువారం ఆయన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. బండ ప్రకాశ్‌ రాజీనామాతో…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను నియమించింది.…

Continue Reading →

భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి

భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్‌ జర్నల్‌ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే…

Continue Reading →