శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత

తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భూరీ విరాళం అందించారు. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో అడ్మినిస్ట్రేషన్‌ అధికారి శోభన్‌ బాబు

నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి శోభన్‌ బాబు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కలెక్టరేట్‌ను అనుకుని ఉన్న వైద్యారోగ్యశాఖలో లంచం…

Continue Reading →

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ రీసెర్చ్‌…

Continue Reading →

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి

కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ కన్నుమూశారు. కర్ణాటకలో సూపర్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ హీరో శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు. దీంతో…

Continue Reading →

యాదాద్రి విరాళాల కోసం క్యూఆర్‌కోడ్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం బంగారు తాపడం కోసం ఆన్‌లైన్‌లో విరాళాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఆయల ఈవో ఎన్‌ గీత…

Continue Reading →

9వ సారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అధ్యక్షుడిగా సీఎం కె. చంద్రశేఖర రావు(కేసీఆర్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.  పార్టీ ప్లీనరీ ఆయనను అధ్యక్షుడిగా…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌కు 4 జాతీయ ఉత్తమ అవార్డులు

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌)కు నాలుగు జాతీయ ఉత్తమ అవార్డులు దక్కాయి. ముంబైకు చెందిన బ్యాంకింగ్‌ ఫ్రంటియర్‌ మేగజైన్‌ ఈ అవార్డులను ప్రకటించిందని టెస్కాబ్‌…

Continue Reading →

ఈనెల 30, 31 తేదీల్లో తిరుపతిలో ప్రకృతి వ్యవసాయంపై సదస్సు

తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పై ఈనెల 30 31 తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు…

Continue Reading →

యాదాద్రికి ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ తేరా చిన్న‌ప‌రెడ్డి బంగారం విరాళం

యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న‌ ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ…

Continue Reading →

‘మా’ అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ప్ర‌మాణ‌స్వీకారం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (MAA) అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ( Manchu Vishnu ) శ‌నివారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయ‌న ప్యానెల్ స‌భ్యుల‌ చేత…

Continue Reading →