మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టులు

మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా పండుగ ఒక ప్రత్యేమైన వేడుక అని పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని…

Continue Reading →

ప్ర‌తి ఏటా 70 ల‌క్ష‌ల మందిని చంపుతున్న వాయు కాలుష్యం: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

మాన‌వాళికి వాయు కాలుష్యం( Air Pollution ) అనేది అతిపెద్ద ప‌ర్యావ‌ర‌ణ ముప్పుల్లో ఒక‌ట‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టం చేసింది. ఈ వాయు కాలుష్యం కార‌ణంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్క‌లు నాటిన ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ‌శిథ‌రూర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ నేతృత్వంలోని సభ్యులు శిల్పారామంలోని రాక్…

Continue Reading →

వర్షం వస్తే కాలుష్య పరిశ్రమలకు పండగే…

• కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేవరు…?• కాలుష్య పరిశ్రమలపై ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని పిసిబి అధికారులు • కాలుష్య పరిశ్రమలతో కుమ్మక్కైన పిసిబి అధికారులు• అడ్డు…

Continue Reading →

కొత్త ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను ఇవ్వండి.. కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీస‌ర్ల సంఖ్య‌ను పెంచాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్…

Continue Reading →

ప్ర‌ధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిసి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొన‌సాగిన స‌మావేశంలో…

Continue Reading →

తెలంగాణ భ‌వ‌న్ భూమిపూజ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్ర‌గ‌తిలో మ‌రో ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. తెలంగాణ ర‌ధ‌సార‌థి సీఎం కేసీఆర్ మ‌రో ప్ర‌స్థానానికి నాంది ప‌లికారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో .. తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణ…

Continue Reading →

పీసీబీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తుందని దేవాదాయశాఖ…

Continue Reading →

సీఎం జగన్‌ను కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. కాగా…

Continue Reading →