తెలుగు ప్రేక్షకులంతా 105 రోజులకు పైగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ తెలుగు సీజన్-4 ట్రోఫీ ఉత్కంఠకు తెరపడింది. బిగ్బాస్ తెలుగు సీజన్-4 ట్రోఫీ, ప్రైజ్ మనీని ఎవరూ…
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. సంతోశ్ కుమార్ పిలుపు మేరకు పలు రంగాల ప్రముఖులు విరివిగా మొక్కలు…
మనదేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త విద్యుత్ మోహన్ ప్రతిష్ఠాత్మక ‘యంగ్ చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్-2020’ అవార్డును గెలుచుకున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడానికి పరిష్కారాలు చూపించేవారికి ఐక్యరాజ్యసమితి…
పర్యావరణ మార్పు అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. హానికర ఉద్గారాల కారణంగా గత 100…
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి…కేంద్ర విద్యాశాఖ మంత్రి…
తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్స్పెక్టర్ బి.సతీష్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూ ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…
దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం…
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార…
పర్యావరణం పట్ల అవగాహన, ప్రకృతిపట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పుట్టిన రోజు సందర్భంగా,గ్రీన్ఇండియా ఛాలెంజ్లో…
హైదరాబాద్లోని కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ సెంటర్(కేఏఎంఎస్ఆర్సీ)కు సుప్రీంకోర్టు రూ.10 లక్షలు జరిమానా విధించింది. ఓ విద్యార్థిని అడ్మిషన్ను తిరస్కరించి అకడమిక్ సంవత్సరం…









