దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. ఉదయం 7గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 394 రికార్డింది. ఉదయం 8.30 గంటలకు…
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులతో జరిగిన రెండు దఫాల చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని…
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేస్తున్న రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో అనిశ్చితి…
సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా గురువారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని…
కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కర్ణాటకకు చెందిన బీవీ శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్ను పార్టీ…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని హకీంపేట్ ఎయిర్బేస్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా భారత్ బయోటెక్కు బయలుదేరారు. భారత్ బయోటెక్లో వ్యాక్సిన్ తయారీ,…
హైదరాబాద్ రీజినల్ పాస్పోర్టు అధికారిగా దాసరి బాలయ్య (2008 ఐఆర్ఎస్ బ్యాచ్)ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ రీజినల్ పాస్పోర్టు అధికారిగా…
ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్కి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన వెంటనే చికిత్స కోసం ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే, గోపాల్…
దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమనాలను రద్దు చేసింది. కొన్ని ప్రత్యేక రూట్లలో…









