ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. ఉదయం 7గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 394 రికార్డింది. ఉదయం 8.30 గంటలకు…

Continue Reading →

రైతు ఆందోళ‌న‌లపై ప్ర‌ధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే.  రైతుల‌తో జ‌రిగిన రెండు ద‌ఫాల చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని…

Continue Reading →

ఈ నెల 8న భారత్‌ బంద్‌ కు రైతు సంఘాల పిలుపు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేస్తున్న రైతు సంఘాలు ఈ నెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో అనిశ్చితి…

Continue Reading →

జనవరిలో కొత్త రాజకీయ పార్టీ: రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశంపై ఎట్టకేలకు సస్పెన్స్‌ వీడింది. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా గురువారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని…

Continue Reading →

యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా బీవీ శ్రీనివాస్‌

కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కర్ణాటకకు చెందిన బీవీ శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం యూత్‌ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్‌ను పార్టీ…

Continue Reading →

భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేక పూజలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక…

Continue Reading →

హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. నగరంలోని హకీంపేట్‌ ఎయిర్‌బేస్‌ చేరుకుని అక్కడి నుంచి నేరుగా భారత్‌ బయోటెక్‌కు బయలుదేరారు. భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ తయారీ,…

Continue Reading →

హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌గా దాసరి బాలయ్య

హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్టు అధికారిగా దాసరి బాలయ్య (2008 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌)ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ రీజినల్‌ పాస్‌పోర్టు అధికారిగా…

Continue Reading →

ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కి క‌రోనా

ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో ఆయ‌న వెంట‌నే చికిత్స కోసం ఢిల్లీలోని మాక్స్ ఆస్ప‌త్రిలో చేరారు. అయితే, గోపాల్…

Continue Reading →

డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు అన్ని అంత‌ర్జాతీయ విమానాలు ర‌ద్దు

దేశంలో క‌రోనా మ‌రోసారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు అన్ని అంత‌ర్జాతీయ విమ‌నాల‌ను ర‌ద్దు చేసింది. కొన్ని ప్ర‌త్యేక రూట్ల‌లో…

Continue Reading →