బీజేపీలో చేరిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్ తగిలింది. శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ…

Continue Reading →

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అహ్మద్‌ పటేల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ…

Continue Reading →

నమ్మకమైన మిత్రుడిని కోల్పోయాం : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమ్మకమైన సహోద్యోగి, స్నేహితుడిని కోల్పోయామన్నారు.…

Continue Reading →

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కరోనాతో మృతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కన్నుమూశారు. అక్టోబర్‌ 1న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో  గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో నెల రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.…

Continue Reading →

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ కి ఏపీ సీఎం జగన్‌ ఘన స్వాగతం

తిరుమల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ మంగళవారం ఉదయం ఏపీకి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్…

Continue Reading →

రేపు శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

రేపు ఉదయం 10:40 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ తిరుపతి చేరుకుంటారని, మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. ఉదయం…

Continue Reading →

పీవీ స్మారక స్టాంప్‌ విడుదల చేయండి : సీఎం కేసీఆర్

మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆయన స్మారక స్టాంప్‌ను విడుదల చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు.…

Continue Reading →

ప్రధాని మోదీ, రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ రైల్వే పరీక్షలను రెండు భాషల్లోనే నిర్వహిస్తున్నారనీ, ఇతర ప్రాంతీయ భాషల్లో…

Continue Reading →

సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులో క‌న్స‌ల్టెంట్ పోస్టులు

కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలోని సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)లో క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో…

Continue Reading →

చినజీయర్‌ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మంగళవారం ముచ్చింతల్‌లోని జీవా ప్రాంగణంలో చినజీయర్‌ స్వామిని కలిసి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సమేతంగా ఇక్కడకు చేరుకున్న చౌహాన్‌కు అహోబిల జీయర్‌…

Continue Reading →