అర‌బిందో ఫార్మా, డాక్ట‌ర్ రెడ్డీస్‌పై అమెరికా కోర్టులో ఫైజ‌ర్ కంపెనీ కేసు

భార‌త్‌కు చెందిన అర‌బిందో ఫార్మా, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ‌రేట‌రీస్‌పై అమెరికా కోర్టులో ఫైజ‌ర్ కంపెనీ కేసు దాఖ‌లు చేసింది.  త‌మ క్యాన‌ర్స్ ఔష‌ధం ఇబ్రాన్స్ ‌(పాల్బోసిక్లిబ్‌) పేటెంట్…

Continue Reading →

పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా ప్రముఖ నటుడు సోనుసూద్

ప్రముఖ నటుడు సోనుసూద్‌ను పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను…

Continue Reading →

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విభాగంలోనే కొనసాగుతోందని సిస్టం ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (సఫర్‌) తెలిపింది. ఆదివారం…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు. ఈ పండుగ మీ అంద‌రి జీవితాల‌ను మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా చేయాల‌ని, ఆనందాన్ని క‌లిగించాలని, మీ అంద‌రూ సుసంప‌న్నంగా, ఆరోగ్యంగా…

Continue Reading →

క్రాకర్స్‌పై నిషేధాన్ని స‌వాల్ ‌చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను తోసిపుచ్చిన‌ సుప్రీంకోర్టు

పండుగ‌ల కంటే ప్ర‌జ‌ల జీవితాలు ముఖ్యం: ‌సుప్రీంకోర్టు ప‌ండుగ‌వేళ ప‌టాకులు కాల్చ‌డంపై నిషేధం విధించ‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పండుగ‌లు జరుపుకోవ‌డం ముఖ్య‌మేన‌ని,…

Continue Reading →

జవాన్‌ మహేశ్‌ కుటుంబానికి రూ.50 లక్షల సాయం

సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన జవాన్‌ మహేశ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన…

Continue Reading →

రాత్రి వరకు బిహార్‌లో కౌంటింగ్‌ : ఈసీ

బిహార్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, రాత్రి వరకు తుది ఫలితాలు వెలువడుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. న్యూఢిల్లీలో మీడియా బ్రీఫింగ్‌లో ఈసీ అధికారులు పేర్కొన్నారు. మూడు…

Continue Reading →

ఢిల్లీలో బాణ‌సంచా విక్ర‌యాలు, కాల్చ‌డంపై నిషేధం విధించిన నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్

దేశ రాజ‌ధాని ఢిల్లీ అదే విధంగా స‌మీప ప్రాంతాల్లో బాణ‌సంచా విక్ర‌యాలు, వాటిని కాల్చ‌డంపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ నిషేధం విధించింది. బాణ‌సంచా విక్ర‌యాలు, కాల్చ‌డంపై నిషేదాజ్ఞ‌లు…

Continue Reading →

పటాకులు అమ్మినా, కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా : ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్

పటాకులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం తాజాగా జరిమానాల గురించి కూడా వెల్లడించింది. దీపావళి పండుగ నేపథ్యంలో పటాకులు అమ్మినా లేక కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా…

Continue Reading →

రాయగఢ్ జిల్లాలోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుళ్లు.. ఇద్ద‌రు మృతి

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో ఇవాళ తెల్ల‌వారుజామున‌ భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు మరణించ‌గా, మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని ఖొపోలీ…

Continue Reading →