కాలుష్యం, కరోనా మహమ్మారి నేపథ్యంలో బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో టపాసుల నిషేధంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 23 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత…
ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలనే దానిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.…
జాతీయ హ్యాండ్బాల్ సంఘం (హెచ్ఎఫ్ఐ) ఎన్నికల్లో అరిశెనపల్లి జగన్మోహన్రావు విజయ దుందుభి మోగించారు. అధ్యక్ష పదవికి జగన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆదివారం లక్నోలోని…
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. గాలి నాణ్యత ఆదివారం చాలా పేలవంగా ఉందని సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటా…
కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని…
దేశంలో కొత్తగా 48,648 కోరానా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 80,88,851కి చేరింది. ఇందులో 5,94,386 కేసులు యాక్టివ్గా ఉండగా, మరో 73,73,375…
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)కు ఏపీ సర్కారు నూతన ఛైర్మన్ను నియమించింది. నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్రను ఎస్వీబీసీ ఛైర్మన్గా…
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత కోసమే ఏర్పడిన నకిలీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ తరహా కంపెనీలతో ఓ ‘రిస్కీ’ జాబితాను సిద్ధం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు శనివారం బిగ్-బీ అమితాబ్బచ్చన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘వీసీ సజ్జనార్ నమస్కారం’ అంటూ ఓ వీడియోను విడుదలచేశారు. విధులు, సేవా కార్యక్రమాలు…
దేవీ ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో..ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు..విజయదశమి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి









