బీఆర్కే భవన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వం జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు…
దేశవ్యాప్తంగా డెయిరీలు, గోశాలల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో తలెత్తే గాలి,…
హైదరాబాద్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రేపు సాయంత్రం హైదరాబాద్ నగరానికి కేంద్రం బృందం రానుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్తో పాటు ఇతర వరద ప్రభావిత…
రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, హోంమంత్రి అమిత్షా, కేంద్ర…
కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.…
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగర ప్రజలు అతలాకుతలమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్…
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం ఫోన్ చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించడంపై సీఎం పళనిస్వామికి…
ఉత్తరప్రదేశ్లో అక్రమ మైనింగ్పై న్యాయపోరాటం చేస్తున్న ఓ పూజారి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా తన గళాన్ని చురుకుగా వినిపిస్తున్న పూజారి అనుమానాస్పద స్థితిలో…
గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్ జోషీ…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 73,272 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 69,79,424కు చేరింది.…









