తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న‌

బీఆర్కే భ‌వ‌న్‌లో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారుల‌తో కేంద్ర బృందం స‌మావేశ‌మైంది. కేంద్ర ప్ర‌భుత్వం జాయింట్ సెక్ర‌ట‌రీ ప్ర‌వీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు…

Continue Reading →

నిర్వహణతోనే నియంత్రణ : కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి

దేశవ్యాప్తంగా డెయిరీలు, గోశాలల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో తలెత్తే గాలి,…

Continue Reading →

రేపు సాయంత్రం హైద‌రాబాద్‌కు రానున్న కేంద్ర బృందం

హైద‌రాబాద్‌లో వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు రేపు సాయంత్రం హైదరాబాద్ న‌గ‌రానికి కేంద్రం బృందం రానుంది.  రెండు రోజుల పాటు హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర‌ వరద ప్రభావిత…

Continue Reading →

రేపు కేంద్ర కేబినెట్ స‌మావేశం

‌రేపు కేంద్ర కేబినెట్ స‌మావేశం కానుంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ఈ స‌మావేశంలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర…

Continue Reading →

కాళేశ్వరంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ‍్యలు చేసింది.…

Continue Reading →

తెలంగాణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం రూ. 15 కోట్ల విరాళం

హైద‌రాబాద్ న‌గరాన్ని భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు కాల‌నీలు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకున్నాయి. న‌గ‌ర ప్ర‌జ‌లు అత‌లాకుత‌ల‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్…

Continue Reading →

త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం ఉద‌యం ఫోన్ చేశారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించ‌డంపై సీఎం ప‌ళ‌నిస్వామికి…

Continue Reading →

అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకించిన పూజారి అనుమానాస్పద మృతి

ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌పై న్యాయపోరాటం చేస్తున్న ఓ పూజారి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా తన గళాన్ని చురుకుగా వినిపిస్తున్న పూజారి అనుమానాస్పద స్థితిలో…

Continue Reading →

సినీ నటుడు, నిర్మాత సచిన్‌ జోషి అరెస్ట్‌

గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్‌ జోషీ…

Continue Reading →

దేశంలో కొత్త‌గా 73 వేల క‌రోనా పాజిటివ్ కేసులు

 దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 73,272 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 69,79,424కు చేరింది.…

Continue Reading →