రాం విలాస్ పాశ్వాన్ మృతిప‌ట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సంతాపం

కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతి ప‌ట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా రాష్ట్రపతి స్పందిస్తూ… రాం…

Continue Reading →

కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్(74) క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న‌ కుమారుడు చిరాగ్ పాస్వాన్ తెలిపారు. రాం విలాస్…

Continue Reading →

బ్రహ్మోత్సవాల ప్రత్యేక దర్శనం టికెట్లు నేడు విడుదల : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనం టికెట్లను గురువారం విడుదల చేయనుంది. ఇప్పటికే అక్టోబర్‌ మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం రూ.300…

Continue Reading →

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1990 బ్యాచ్‌కు…

Continue Reading →

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్‌రావు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్‌రావును బుధవారం కేంద్ర ప్రభు త్వం నియమించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లలో సీనియర్‌గా ఉన్న ఈయన్ను…

Continue Reading →

కాలుష్య కోర‌ల్లో దేశ రాజ‌ధాని ఢిల్లీ

దేశ రాజ‌ధాని ఢిల్లీ కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న‌ది. వాహ‌నాలు, వివిధ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చే పొగ‌కు మంచు కూడా తోడ‌వ‌డంతో నగ‌రాన్ని వాయు కాలుష్యం క‌మ్మేసింది. దీంతో…

Continue Reading →

భారత్‌లో కొత్తగా 72,049 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 72,049 కరోనా పాజిటివ్ కేసులు, 986 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 82,203 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌…

Continue Reading →

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించాం : కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్‌ షెకావ‌త్

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించామ‌ని కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర  సింగ్‌ షెకావ‌త్ తెలిపారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌పై…

Continue Reading →

భారత్‌లో కొత్తగా 61,267 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటలలో 10,89,403 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 61,267 పాజిటివ్ కేసులు,  884 మరణాలు…

Continue Reading →

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ భేటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ భేటీ జరగనుంది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన…

Continue Reading →