కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్ర‌మాదం

గుజ‌రాత్‌లోని ఓ ర‌సాయ‌న ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం దాహెజ్ పారిశ్రామిక వాడ‌లోని ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో బాయిల‌ర్‌ పేలుళ్లు సంభ‌వించ‌డంతో పెద్ద ఎత్తున‌…

Continue Reading →

భారత్‌లో 24 గంటల్లో కొత్తగా 8,909 కరోనా పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. గడిచిన 24…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా 65 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. మృతులు 3 లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 64,79,836కు చేరింది. ఈ వైరస్‌తో ఇప్పటి వరకు 3,82,227 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,09,732 మంది కరోనా నుంచి…

Continue Reading →

‘భూమి’ ప్రచారానికి అమితాబ్‌, అక్షయ్‌

భూమాతను కాపాడుకొందాం.. అనే ప్రచారాన్ని చేపట్టిన నటి భూమి పెడ్నేకర్‌తో చేతులు కలిపేందుకు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌ సిద్ధమయ్యారు. వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని రక్షించడం…

Continue Reading →

భారత్‌లో కొత్తగా 8171 మందికి కరోనా పాజిటివ్‌

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజూకూ పెరిగిపోతూనే ఉంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల తర్వాత వైరస్‌ విజృంభిస్తోంది.  దేశంలో కరోనా బాధితుల సంఖ్య  2లక్షలకు చేరువలో ఉంది. …

Continue Reading →

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని…

Continue Reading →

జూన్‌ 19న రాజ్యసభ ఎన్నికలు – కేంద్ర ఎన్నికల సంఘం

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ 18 రాజ్యసభ స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న ఉదయం 9…

Continue Reading →

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ ‌?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను సీ జగన్‌ కలవనున్నట్లు తెలిసింది.…

Continue Reading →

దేశంలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఓ వైపు లాక్‌డౌన్‌ నిబంధనలను మరింతగా సడలిస్తూ పోతుండగా, మరోవైపు అంతే వేగంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. దీంతో…

Continue Reading →

24 గంటల్లో 193 మంది మృతి.. 8,380 కేసులు

 భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8,380 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు…

Continue Reading →