భారత్‌లో గత 24 గంటల్లో 9996 పాజిటివ్‌ కేసులు

దేశంలో గత 24 గంటల్లో 9996 పాజిటివ్‌ కేసులు రికార్డు అయ్యాయి. నిన్న ఒక రోజులోనే 357 మంది కూడా మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  దేశంలో…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 75 లక్షలకు చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 51 వేల 957 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌…

Continue Reading →

బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్‌

బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా వైరస్‌ సంక్రమించింది. కరోనా పరీక్షలో ఆయన పాజిటివ్‌గా తేలారు. ఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న మ్యాక్స్‌ హాస్పిటల్‌లో ఆయన పరీక్ష చేయించుకున్నారు. …

Continue Reading →

ప్రపంచం వ్యాప్తంగా 72 లక్షలకు చేరిన కరోనా బాధితులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రాణాంతకమైన ఈ మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించడంతో పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజ రోజుకు పెరుగుతూనే…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా 71 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 70,86,740 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడిన 4,06,127 మంది బాధితులు…

Continue Reading →

ఏపీ భవన్‌ సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా

ఏపీ భవన్‌లో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆదివారం కరోన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఢిల్లీ ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఏపీ భవన్‌ను అధికారులు శానిటైజ్‌ చేశారు. అనంతరం ఆంధ్రా,…

Continue Reading →

కరోనా పాజిటివ్‌ వచ్చిన జర్నలిస్టులకు ఆర్థికసాయం

నగరంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.20 వేల  చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు  తెలంగాణ ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ ప్రకటించారు. మహబూబ్‌నగర్‌  జిల్లాలో హోం…

Continue Reading →

దేశంలో 24 గంటల్లో కొత్తగా 9000 కరోనా కేసులు

దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా 8 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,909 వైరస్‌…

Continue Reading →

300 చెట్ల నరికివేత: రూ. 9 లక్షల జరిమానా

అనుమతించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశాడన్న కారణంగా ఓ కాంట్రాక్టర్‌కు పంజాబ్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. 300 చెట్లను అక్రమంగా నేలమట్టం చేసినందుకు…

Continue Reading →

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ఎన్‌జీటీ తీర్పు

విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు,…

Continue Reading →