పీవీ ఉత్సవాల కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేష్‌ బిగాలా

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేష్‌ బిగాలా నియమితులయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ మహేష్‌ బిగాల పేరును ప్రకటించారు. 51…

Continue Reading →

దేశంలో కొత్తగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు ప్రతిరోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నిన్న 16922 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఈ రోజు రికార్డు స్థాయిలో 17 వేలు దాటాయి. దేశంలో…

Continue Reading →

నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌ వేదికైంది. సీఎం కేసీఆర్‌ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.…

Continue Reading →

రాజీనామా చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీకే సింగ్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినోయ్‌కుమార్‌ సింగ్‌ (వీకేసింగ్‌) తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఆయన బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ…

Continue Reading →

దేశంలో కొత్తగా 15,968 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు 15 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా…

Continue Reading →

దేశంలో కొత్తగా 14,933 కరోనా కేసులు

 దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 312 మరణాలు, 14,933 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని…

Continue Reading →

క‌ల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన సీఎం కేసీఆర్‌

రూ. 5కోట్ల చెక్కు, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందజేత గాల్వ‌న్ లోయ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ర్న‌ల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు.  ఇవాళ…

Continue Reading →

భారత్‌లో 24 గంటల్లో 14,821 కొత్త కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ కోవిడ్‌–19 కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కరోజులోనే 15వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పాటిజివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

దేశంలో ఒకేరోజు 1.90 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు ప‌ది వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య…

Continue Reading →

సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియా..భార్యకు గ్రూప్‌-1 జాబ్‌

గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సంతోష్‌బాబు కుటుంబానికి…

Continue Reading →