తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు బుధవారం  రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారిని…

Continue Reading →

అసోం వరదలు.. కాజీరంగ నేషనల్‌ పార్కులో 66 జంతువులు మృతి

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 59 మంది మృతిచెందగా 33 లక్షలకుపైగా జనం దీనికి ప్రభావితులయ్యారు. అయితే వరదల కారణంగా గోలాఘట్‌ సమీపంలోని కాజీరంగ నేషనల్…

Continue Reading →

దేశంలో 24 గంటల్లో 29,429 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నది. గత పది రోజులుగా ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 29,429 పాజిటివ్‌ కేసులు…

Continue Reading →

దేశంలో 9 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా తీవ్రత అధికమవుతున్నది. మహమ్మారి విజృంభనతో గత వారం రోజులుగా దేశంలో 25 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గత…

Continue Reading →

టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా

టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా సోకిందని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీంతో టీటీడీలో ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకు సూచించినట్టు…

Continue Reading →

ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఐశ్యర్యరాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌‌గా అధికారులు గుర్తించారు. ఇప్పటికే బిగ్‌బీ అమితాబచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా వైరస్‌…

Continue Reading →

భార‌త్ లో కొత్త‌గా 28,637 కేసులు.. 551 మంది మృతి

భార‌త్ లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కొవిడ్ విల‌య‌తాండ‌వానికి దేశ ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.…

Continue Reading →

భారత్‌లో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా వైరస్‌ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో…

Continue Reading →

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌​కౌంటర్‌

ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్‌ను ప్రత్యేక వాహనంలో…

Continue Reading →

దేశంలో ఒక్క రోజే 24,879 కేసులు

 ఇండియాలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య దూసుకెళ్లుతున్న‌ది.  గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 24,879 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.   మ‌రో వైపు 24 గంట‌ల్లోనే 487…

Continue Reading →