తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారిని…
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 59 మంది మృతిచెందగా 33 లక్షలకుపైగా జనం దీనికి ప్రభావితులయ్యారు. అయితే వరదల కారణంగా గోలాఘట్ సమీపంలోని కాజీరంగ నేషనల్…
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గత పది రోజులుగా ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 29,429 పాజిటివ్ కేసులు…
దేశంలో కరోనా తీవ్రత అధికమవుతున్నది. మహమ్మారి విజృంభనతో గత వారం రోజులుగా దేశంలో 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గత…
టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా సోకిందని టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. దీంతో టీటీడీలో ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకు సూచించినట్టు…
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్యర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్గా అధికారులు గుర్తించారు. ఇప్పటికే బిగ్బీ అమితాబచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా వైరస్…
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కొవిడ్ విలయతాండవానికి దేశ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.…
కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో…
ఉత్తరప్రదేశ్లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్ను ప్రత్యేక వాహనంలో…
ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దూసుకెళ్లుతున్నది. గత 24 గంటల్లో అత్యధికంగా 24,879 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. మరో వైపు 24 గంటల్లోనే 487…









