సామాజిక సేవలో ముందుం డే ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలోని మహల్ రాజపల్లిలో నాగేశ్వరరావు టీ స్టాల్ నడుపుతూ…
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశంకానున్నారు. ఈనెల 27న ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా …
దేశంలో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 740 మంది మృతి…
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్…
దేశంలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తున్నది. గత వారం రోజులుగా 32 వేలకు పైగా పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న 37 వేలకుపైచిలుకు కరోనా కేసులు నమోదవగా,…
జాతీయ స్థాయి వివాదాల పరిష్కార వేదికలో ఆర్థిక మంత్రికి చోటు జీఎస్టీ వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన ఐజీఎస్టీ కమిటీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు చోటు…
భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,55,191కు ఎగబాకింది. మహమ్మారి బారినపడి…
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) కన్నుమూశారు. గత కొద్ది రోజుల అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు…
దేశంలో కరోనా వైరస్ మహా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. వరుసగా గత నాలుగు రోజులుగా 32 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24…
దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్నది. వైరస్ విజృంభణతో ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు లేని ప్రాంతం లేదనట్లు పరిస్థితి తయారయ్యింది. గత నాలుగు రోజులుగా…









