సోనూసూద్‌ దాతృత్వం రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ సాయం

సామాజిక సేవలో ముందుం డే ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలోని మహల్‌ రాజపల్లిలో నాగేశ్వరరావు టీ స్టాల్‌ నడుపుతూ…

Continue Reading →

27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ  భారీగా పెరిగిపోతున్న  నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ   అన్ని రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో   సమావేశంకానున్నారు.   ఈనెల 27న  ముఖ్యమంత్రులతో  వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా …

Continue Reading →

దేశంలో ఒక్క రోజులో 49,310 పాజిటివ్‌ కేసులు

దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 740 మంది మృతి…

Continue Reading →

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, లా అండ్‌ జస్టిస్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్‌…

Continue Reading →

దేశంలో 12 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ స్వైర‌విహారం చేస్తున్న‌ది. గ‌త వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైచిలుకు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా,…

Continue Reading →

ఐజీఎస్టీ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

జాతీయ స్థాయి వివాదాల పరిష్కార వేదికలో ఆర్థిక మంత్రికి చోటు  జీఎస్టీ వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన ఐజీఎస్టీ కమిటీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు చోటు…

Continue Reading →

24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,55,191కు ఎగబాకింది. మహమ్మారి బారినపడి…

Continue Reading →

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ కన్నుమూత

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌(85) కన్నుమూశారు. గత కొద్ది రోజుల అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్‌.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు…

Continue Reading →

దేశంలో ఒకేరోజు 38,902 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ మహా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. వరుసగా గత నాలుగు రోజులుగా 32 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24…

Continue Reading →

దేశంలో ఒకేరోజు 34,884 కేసులు

దేశంలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తున్నది. వైరస్‌ విజృంభణతో ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు లేని ప్రాంతం లేదనట్లు పరిస్థితి తయారయ్యింది. గత నాలుగు రోజులుగా…

Continue Reading →