కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్యకు కరోనా పాజిటివ్‌

కర్ణాటకలో కరోనా విలయం కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో జనం మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించగా..…

Continue Reading →

రాజ్యసభ స్టాండింగ్‌ కమిటీల్లో ఇద్దరు టీఆర్‌ఎస్‌ సభ్యులు

రాజ్యసభ స్టాండింగ్‌ కమిటీల్లో ఇద్దరు టీఆర్‌ఎస్‌ సభ్యులు నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ దేశ్‌ దీపక్‌ వర్మ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్స్‌…

Continue Reading →

యోగా సెంటర్లు, జిమ్ లు రీ ఓపెన్‌.. కేంద్రం మార్గదర్శకాలు

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా‌ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్ లు మూతపడ్డాయి. అయితే అన్‌లాక్‌ 3.0లో భాగంగా వీటిని తిరిగి…

Continue Reading →

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కు క‌రోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని అమిత్ షానే స్వయంగా వెల్లడించారు. ఈమేరకు…

Continue Reading →

రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా కే కేశవరావు

రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్ణయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్‌ శనివారం…

Continue Reading →

రాజ్య‌స‌భ ఎంపీ, మాజీ మంత్రి అమ‌ర్‌సింగ్ క‌న్నుమూత‌

రాజ్య‌స‌భ ఎంపీ, మాజీ మంత్రి, సామాజ్‌వాదీ పార్టీ మాజీ నాయ‌కుడు అమ‌ర్‌సింగ్ క‌న్నుమూశారు. అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న గ‌త కొన్ని నెల‌లుగా సింగ‌పూర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి…

Continue Reading →

భారత్ లో 16 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆశ్చర్యపరిచే రీతిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలు…

Continue Reading →

తొలిసారి ఒక్కరోజులో కొత్తగా 50 వేలకు పైగా కేసులు

 భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు 45వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కేసుల…

Continue Reading →

దేశంలో 15 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న‌ది. గ‌త వారం రోజులుగా 46 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న…

Continue Reading →

కలుషిత నీటితో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు దెబ్బ : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌

హర్యానా నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన కలుషిత నీటితో దేశ రాజధానిలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు దెబ్బతింటున్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌…

Continue Reading →