మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్

క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. క‌రోనా ఉధృతికి ప్ర‌జ‌లు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు, ఆయా…

Continue Reading →

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్

విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్‌ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. ఓ ప్రైవేటు…

Continue Reading →

మూడో స్థానంలో నిలిచిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య  ఇండియా టుడే…

Continue Reading →

విమాన ప్రమాదంపై లోతుగా దర్యాప్తు

కోళీకోడ్‌ ఘోర విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో పౌర విమానయాన శాఖ శుక్రవారం రాత్రి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ) అధికారులతో ఢిల్లీలో…

Continue Reading →

కేరళలో ఘోర విమాన ప్రమాదం

కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి వస్తున్న దుబాయ్‌–కాళికట్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల…

Continue Reading →

అయోధ్య భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరున్న 9 ఇటుకల వినియోగం

అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరుగుతున్న భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించినట్లు పూజారులు తెలిపారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని…

Continue Reading →

అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్‌లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం…

Continue Reading →

భార‌తీయ వేష‌భూష‌ణ‌లో మోదీ

ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య‌కు ఇవాళ ప్ర‌ధాని మోదీ వెళ్లారు.  శ్రీరామ జ‌న్మ‌భూమి వ‌ద్ద రామాల‌య నిర్మాణం కోసం ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అయితే భార‌తీయ…

Continue Reading →

భారత్‌ లో 19 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ ‌ఉధృతి కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 వేల కేసులు…

Continue Reading →

సివిల్స్ విజేతకు మంత్రి హరీశ్ రావు అభినందనలు

సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా లో 110 ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ మంద మకరంద్ ను ట్విట్టర్ ద్వారా ఆర్థిక శాక మంత్రి హరీశ్‌ రావు…

Continue Reading →