కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్గా కేంద్రఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 31న ఈసీగా వైదొలగనున్న అశోక్ లావాస స్థానంలో రాజీవ్కుమార్ను రాష్ట్రపతి…
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.…
కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. వైరస్ పంజా విసరడంతో వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు. నిన్న 64 వేలకుపైగా కరోనా కేసులు నమోదవగా, ఈ రోజు…
కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఆగస్టు 31…
భారత్ లో కరోనా మహమ్మారి విస్తరణ వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,99,864 నమూనాలను పరీక్షించగా 55,079 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 876 మరణాలు…
నిఘానేత్రం న్యూస్ పాఠకులకు.. పర్యావరణ ప్రేమికులకు..అధికారులకు.. మా శ్రేయోభిలాషులకు.. మిత్రులకు .. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడుకుందాం..భవిష్యత్ తరాలకు భరోసానిద్ధాం.. – ఎడిటర్, నిఘానేత్రం…
భారతీయ మధ్య తరగతి కుటుంబం దేశానికి ఎంతో మంది వృత్తి నిపుణులను అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండా ఎగుర…
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గింది. సత్యమే విజయం సాధించిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాజస్థాన్…
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం…
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది. ఆయనకు మెదడులో ఓ అడ్డంకి ఏర్పడటంతో సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్, రిఫరల్ దవాఖానలో శస్త్రచికిత్స…









