కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్‌గా రాజీవ్‌కుమార్‌

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్‌గా కేంద్రఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ నెల 31న ఈసీగా వైదొలగనున్న అశోక్‌ లావాస స్థానంలో రాజీవ్‌కుమార్‌ను రాష్ట్రపతి…

Continue Reading →

శ్రీ‌శైలం జ‌ల‌విద్యుత్ ప్ర‌మాదంపై ప్ర‌ధాని దిగ్భ్రాంతి

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సంఘ‌ట‌న చాలా దుర‌దృష్ట‌క‌ర‌మన్నారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు.…

Continue Reading →

దేశంలో ఒకేరోజు దాదాపు 70 వేల క‌రోనా కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. వైర‌స్ పంజా విస‌ర‌డంతో వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. నిన్న 64 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈ రోజు…

Continue Reading →

‌కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్

 ‌కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అశోక్ ల‌వాసా రాజీనామాను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇది ఆగ‌స్టు 31…

Continue Reading →

దేశంలో మరో 55,079 మందికి సోకిన కరోనా

 భారత్ లో కరోనా మహమ్మారి విస్తరణ వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,99,864 నమూనాలను పరీక్షించగా 55,079 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 876 మరణాలు…

Continue Reading →

74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

నిఘానేత్రం న్యూస్ పాఠకులకు.. పర్యావరణ ప్రేమికులకు..అధికారులకు.. మా శ్రేయోభిలాషులకు.. మిత్రులకు .. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడుకుందాం..భవిష్యత్ తరాలకు భరోసానిద్ధాం.. – ఎడిటర్, నిఘానేత్రం…

Continue Reading →

యువతను ప్రపంచ పౌరులుగా తీర్చిద్దుతాం : ప్రధాని నరేంద్ర మోదీ

భారతీయ మధ్య తరగతి కుటుంబం దేశానికి ఎంతో మంది వృత్తి నిపుణులను అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండా ఎగుర…

Continue Reading →

విశ్వాస పరీక్షలో నెగ్గిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గింది. సత్యమే విజయం సాధించిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాజస్థాన్…

Continue Reading →

విషమంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌ కేర్‌ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం…

Continue Reading →

విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది. ఆయనకు మెదడులో ఓ అడ్డంకి ఏర్పడటంతో సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌, రిఫరల్‌ దవాఖానలో శస్త్రచికిత్స…

Continue Reading →