దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కోవిడ్ కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్లో పని చేస్తున్న పలువురు…
కర్ణాటకలో మరో మంత్రి శివరామ్ హెబ్బార్కు కరోనా పాజిటివ్గా తేలింది. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి హెబ్బార్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆకాంక్షించారు. ‘నేను, నా…
భారత్లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,633 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్య…
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) మాజీ డిప్యూటీ కమిషనర్ను సీబీఐ అరెస్టు చేసింది. రూ. లక్ష లంచం కేసులో మాజీ డిప్యూటీ కమిషనర్తో…
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూమి తెలిపారు. దేశం కోసం ఆయన నిస్వార్థంగా…
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో…
దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. వరుసగా ఐదో రోజు 76 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 78 వేల మంది కరోనా బారిన…
సభా వ్యవహారాలకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా పనిచేసే జనరల్ పర్పసెస్ కమిటీని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆమోదం మేరకు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. వైస్…
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా…
మీకు, మీ కుటుంబ సభ్యులకు “వినాయక చవితి” శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి









