పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సభ్యులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవికి కరోనా పాజిటివ్…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్…
అమెరికాలోని ఓ జలపాతంలో పడి తెలుగు యువతి మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడెవల్లేరుకు చెందిన కమల అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం…
దేశంలో గత మే నాటికే కరోనా కరాళనృత్యం చేస్తోందని.. అప్పటికే 64,68,388 మంది (జనాభాలో 0.73 శాతం) కరోనా బారిన పడినట్లు తాజా సర్వే చెబుతోంది. ఇండియన్…
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అలివేలుమంగ(85) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తల్లి…
పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో…
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్ (80) శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కార్లిటీ ఇచ్చింది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్లమెంట్, రాజ్యసభ సభ్యులతో గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన…
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్…









