ఏపీ ఎంపీలు రెడ్డ‌ప్ప‌, మాధ‌వికి క‌రోనా పాజిటివ్‌

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో భాగంగా స‌భ్యుల‌కు, సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌, అర‌కు ఎంపీ మాధ‌‌వికి క‌రోనా పాజిటివ్…

Continue Reading →

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్‌ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్‌…

Continue Reading →

అమెరికాలో తెలుగు యువతి మృతి

 అమెరికాలోని ఓ జలపాతంలో పడి తెలుగు యువతి మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడెవల్లేరుకు చెందిన కమల అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం…

Continue Reading →

మే నాటికే దేశంలో 65 లక్షల మందికి కరోనా

దేశంలో గత మే నాటికే కరోనా కరాళనృత్యం చేస్తోందని.. అప్పటికే 64,68,388 మంది (జనాభాలో 0.73 శాతం) కరోనా బారిన పడినట్లు తాజా సర్వే చెబుతోంది. ఇండియన్‌…

Continue Reading →

త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామికి మాతృవియోగం

 ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం క‌లిగింది. ఆయన తల్లి అలివేలుమంగ(85) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తల్లి…

Continue Reading →

స్వ‌ల్పంగా త‌గ్గిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. రోజువారీ స‌మీక్షలో భాగంగా దేశీయ చ‌మురు కంపెనీలు పెట్రో ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ‌ రాజ‌ధాని న్యూఢిల్లీలో…

Continue Reading →

సామాజిక ఉద్యమ నేత స్వామి అగ్నివేశ్‌ ఇకలేరు

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్‌ నాయకుడు స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ…

Continue Reading →

ఏపీ మూడు రాజధానులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కార్లిటీ ఇచ్చింది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో…

Continue Reading →

నేడు టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌, రాజ్యసభ సభ్యులతో గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన…

Continue Reading →

పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని అసెంబ్లీలో తీర్మానం

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్…

Continue Reading →