తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శనివారం సాయంత్రం మీన లగ్నంలో…
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశ రాజధాని నగరంలో సైతం హరిత యజ్ఞం కొనసాగుతుంది. ఇప్పటికే…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహబూబాబాద్ కలెక్టర్ విపి గౌతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…
తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఒకేసారి 28 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటన బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కొవిల్పట్టి గ్రామంలోని…
నోవల్ కరోనా వైరస్కు రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్డీఐఎఫ్.. హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్…
కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్)తో అరబిందో ఫార్మా మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నది. బిరాక్ సహకారం తీసుకోనున్నట్లు ప్రకటించింది. తమ అమెరికా…
దేశంలో నదుల శుద్ధి, పునరుజ్జీవం ఒక నిరంతర ప్రక్రియ. నదుల్లో నిరంతరాయంగా ప్రవహిస్తున్న కాలుష్య సవాలును ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా గుర్తించిన కలుషిత ప్రాంతాల్లో జాతీయ నదుల సంరక్షణ…
కేంద్ర ప్రతిపాదిత చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లును ఉపసంహరించుకోవాలని సభలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్,…
కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరమని, ఈ బిల్లును పార్లమెంట్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం…
టీఆర్ఎస్ నాయకులు కే కేశవరావు, ఆర్ సురేశ్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. కేశవరావు…









