సూరత్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

సూరత్‌లోని హజీరా వద్ద ఓ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్లాంట్‌ పక్కన ఉన్న పరిశ్రమలో గురువారం…

Continue Reading →

కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేశ్‌ అంగడి మృతి

కరోనాతో రైల్వే సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ సురేశ్‌ అంగడి (65) కన్నుమూశారు. దాదాపు రెండువారాల క్రితం వైరస్‌ సోకడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన…

Continue Reading →

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు…

Continue Reading →

మహారాష్ట్ర భీవండి భవన ప్రమాదంలో 33కి చేరిన మృతులు

మహారాష్ట్ర భీవండిలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 33కి పెరిగింది. 43 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం సోమవారం తెల్లవారు జామున 3.40గంటలకు…

Continue Reading →

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఆయన.. నాలుగు గంటల సమయంలో ఢిల్లీకి చేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో…

Continue Reading →

భీవండి భవనం కూలిన ఘటనలో 20కి పెరిగిన మృతులు

మహారాష్ట్ర భీవండిలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మంగళవారం నాటికి 20కి పెరిగింది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. భవనం కూలిన…

Continue Reading →

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం…

Continue Reading →

మొదలైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉత్సవాలను ఈసారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. టీటీడీ బోర్డు…

Continue Reading →

కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ బిల్లుపై ‌సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి

‌కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ బిల్లుపై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాజ్య‌స‌భ‌లో బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని టీఆర్ఎస్ ఎంపీల‌ను సీఎం…

Continue Reading →

ఎస్వీబీసీ ఛానెల్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.…

Continue Reading →