ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్‌

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాగా, అనారోగ్యం…

Continue Reading →

గోవా డీజీపీ ముఖేశ్ కుమార్ మీనాకు క‌రోనా పాజిటివ్‌

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా భారీ సంఖ్య‌లో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా గోవా డీజీపీ…

Continue Reading →

చైనాలో బొగ్గు గని ప్రమాదంలో 16 మంది కార్మికులు మృతి

చైనాలో బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటన సోమవారం తెల్లవారుజూమున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని సాంగ్‌జౌ బొగ్గు…

Continue Reading →

భారత దినపత్రికల సంఘం‌ అధ్యక్షుడిగా ఆదిమూలం

భారత దినపత్రికల సంఘం (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా ఎల్‌ ఆదిమూలం ఎన్నికయ్యారు. బెంగళూరులో శుక్రవారం జరిగిన 81వ ఐఎన్‌ఎస్‌ వార్షిక సమావేశంలో ‘హెల్త్‌ అండ్‌ యాంటిసెప్టిక్‌ పబ్లికేషన్స్‌’ అధినేత…

Continue Reading →

మహిళల సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా నీతూ డేవిడ్

భారత మహిళల క్రికెట్‌ జట్టు సెలెక్షన్‌ కమిటీ కొత్తగా కొలువు దీరింది. 90వ దశకంలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్‌ నీతూ డేవిడ్‌.. సెలెక్షన్‌…

Continue Reading →

ఎస్పీ బాలు మృతి ప‌ట్ల రాష్ట్రప‌తి, ప్ర‌ధాని సంతాపం

 గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యం మృతిప‌ట్ల రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు, అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.…

Continue Reading →

గాన గంధ‌ర్వుడు ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు

గాన గంధ‌ర్వుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస…

Continue Reading →

అత్యంత విషమంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నది. ఆగస్టు 5 నుంచి కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన…

Continue Reading →

ప్రముఖ గాయకుడుఎస్పీ బాలుకు మళ్లీ అస్వస్థత

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు.  ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని  ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  బాలుకు కరోనా సోకడంతో  సుమారు 40 రోజులుగా…

Continue Reading →

శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం…

Continue Reading →