గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాగా, అనారోగ్యం…
దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా భారీ సంఖ్యలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా గోవా డీజీపీ…
చైనాలో బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటన సోమవారం తెల్లవారుజూమున కిజియాంగ్ జిల్లా చౌంగ్క్వింగ్ మున్సిపాలిటీ పరిధిలోని సాంగ్జౌ బొగ్గు…
భారత దినపత్రికల సంఘం (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా ఎల్ ఆదిమూలం ఎన్నికయ్యారు. బెంగళూరులో శుక్రవారం జరిగిన 81వ ఐఎన్ఎస్ వార్షిక సమావేశంలో ‘హెల్త్ అండ్ యాంటిసెప్టిక్ పబ్లికేషన్స్’ అధినేత…
భారత మహిళల క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ కొత్తగా కొలువు దీరింది. 90వ దశకంలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్ నీతూ డేవిడ్.. సెలెక్షన్…
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాలు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.…
గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం (74) కన్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్పైనే తుది శ్వాస…
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నది. ఆగస్టు 5 నుంచి కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన…
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుకు కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా…
తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం…









