దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 21 వేలు దాటాయి. ఈ సంఖ్య 21,359కి చేరుకున్నది. కొత్తగా 1,486 కేసులు నమోదుకాగా 49 మంది మరణించారు. దీంతో మరణించిన…
డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నది. దీనిపై ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. 1897 ఎపిడమిక్ డిసీజెస్…
కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో విలయ తాండవం చేస్తోంది. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,77,619 మంది కరోనాతో…
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50…
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 47 మరణాలు, 1,336 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ…
ప్రపంచ దేశాల్లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. కరోనా విలయతాండవానికి అన్ని దేశాల్లో మృత్య ఘంటికలు మోగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 1,70,423 మంది చనిపోయారు.…
మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,553 కేసులు నమోదు కాగా, 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ…
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 36 మంది మృతి చెందారు. దీంతో భారత్లో…
కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,61,196 మంది మరణించారు. ఇందులో మూడొంతులు అంటే 1,01,398 మంది యూరప్కు చెందినవారే ఉన్నారు. మొత్తంగా 23,45,476 కేసులు నమోదుకాగా,…
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,334 కరోనా కేసులు నమోదు కాగా 27 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.…




