ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15, 707కు చేరుకున్నది. మరణాల సంఖ్య 507కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 1329 కొత్త…
శనివారం నాటికి కరోనా వైరస్ మహమ్మారి వల్ల మరణించిన వారి సంఖ్య 1,54,188కి చేరిందని ఎఎఫ్పి సంస్థ అధికారిక వర్గాల ద్వారా సేకరించిన వివరాల వల్ల తెలిసింది.…
భారత్లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా వైరస్ విస్తరించింది. కరోనా వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపు అన్ని దేశాలను ఈ వైరస్ గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,54,256 మంది…
ఢిల్లీ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరు కానిస్టేబుళ్లతో సన్నిహితంగా ఉన్న పీఎస్ స్టేషన్…
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకే దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి…
కరోనాతో భూమిపై నివసించే మానవాళితో పాటు మూగ జీవాలు కూడా విలవిలలాడుతున్నాయి. తాము తినేందుకే తిండి దొరక్క ఇబ్బందులు పడున్న ఈ పరిస్థితులలో జంతువులకి ఏం పెట్టాలని…
భారత్లో కరోనా వైరస్తో ఇప్పటి వరకు 414 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య…
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు మరో శుభవార్త తెలియజేసింది. గత నెలలో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్పై…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య బుధవారంనాటికి 20 లక్షలు దాటింది. వీటిలో సగానికిపైగా కేసులు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో 20,44,221 మందికి వైరస్ సోకగా,…
