దేశ వ్యాప్తంగా రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితా విడుదల

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్‌జోన్‌లు, 207 జిల్లాలను ఆరెంజ్‌ జోన్లగా గుర్తించింది. 14…

Continue Reading →

కేంద్రం లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు.. అనుమతులున్నవి.. అనుమతుల్లేనివి..

కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను…

Continue Reading →

మే 3 అర్ధరాత్రి దాకా విమానాలు రద్దు : కేంద్రం

దేశీయ, అంతర్జాతీయంగా నడుస్తున్న అన్ని వాణిజ్యపరమైన పౌర విమానాలన్నింటినీ మే 3వ తేదీ అర్ధరాత్రి వరకూ రద్దు చేస్తున్నట్టు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. కరోనా మహమ్మారి…

Continue Reading →

భారత్‌లో 10వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,363కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనా హెల్త్‌బులెటిన్‌ను కేంద్రం విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 1,211…

Continue Reading →

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. తాగేంత స్వచ్ఛంగా మారిన గంగానది

గత 20 రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో దేశంలో ఏన్నో మార్పులు జ‌రుగుతున్నాయి. వాహ‌నాల‌తో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు ఇప్పుడు ప్ర‌శాంతంగా ఉన్నాయి. ర‌వాణా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ప్లాస్టిక్…

Continue Reading →

మే 3వ తేదీ వరకు రైల్వే ప్రయాణికుల సేవలు నిలిపివేత

భారతీయ రైల్వే  తన ప్రయాణికుల సేవలను మే 3వ తేదీ వరకు నిలిపివేసింది. మే 3వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగూణంగా రైళ్లను…

Continue Reading →

మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ : ప్రధాని మోదీ

మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని…

Continue Reading →

భారత్‌లో 9,152 కరోనా పాజిటివ్ కేసులు.. 308 మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసుల పెరుగుదల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై  కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ హెల్త్‌…

Continue Reading →

రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

దేశంలో లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా రోజురోజుకు పెరుగుతుండడంతో లాక్…

Continue Reading →

మొక్క‌ల‌తో టైం పాస్ చేస్తున్న బాలీవుడ్ హీరో

లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా సెల‌బ్రిటీలంద‌రు ఇళ్ళ‌కి ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రి కొంద‌రు ఫాం హౌజ్‌ల‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ప్ర‌స్తుతం…

Continue Reading →