దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్జోన్, ఆరెంజ్ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్జోన్లు, 207 జిల్లాలను ఆరెంజ్ జోన్లగా గుర్తించింది. 14…
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను…
దేశీయ, అంతర్జాతీయంగా నడుస్తున్న అన్ని వాణిజ్యపరమైన పౌర విమానాలన్నింటినీ మే 3వ తేదీ అర్ధరాత్రి వరకూ రద్దు చేస్తున్నట్టు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. కరోనా మహమ్మారి…
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,363కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనా హెల్త్బులెటిన్ను కేంద్రం విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 1,211…
గత 20 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో దేశంలో ఏన్నో మార్పులు జరుగుతున్నాయి. వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. రవాణా జరగకపోవడంతో ప్లాస్టిక్…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల సేవలను మే 3వ తేదీ వరకు నిలిపివేసింది. మే 3వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగూణంగా రైళ్లను…
మే 3వ తేది వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. భారత్లో కూడా కరోనా కేసుల పెరుగుదల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ లవ్ అగర్వాల్ హెల్త్…
దేశంలో లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా రోజురోజుకు పెరుగుతుండడంతో లాక్…
లాక్డౌన్ వలన షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా సెలబ్రిటీలందరు ఇళ్ళకి పరిమితమయ్యారు. మరి కొందరు ఫాం హౌజ్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం…