ప్రపంచవ్యాప్తంగా 18.52 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 18.52 లక్షలకు చేరుకున్నాయి. మొత్తం ఇప్పటి వరకు ఒక లక్ష 14వేల మంది కరోనా వైరస్‌ బారిన పడి మృత్యువాత…

Continue Reading →

24 గంటల్లో 909 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో గడచిన 24 గంటల్లో  కొత్తగా 909 కరోనా కేసులు నమోదయ్యాయని, 34 మంది మృతి చెందినట్లు    కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17 లక్షల 80 వేల 271కు చేరుకుంది. ఇప్పటివరకు కోవిడ్‌-19 కారణంగా…

Continue Reading →

ఎల్ ఐ సీ వినియోగదార్లకు గుడ్ న్యూస్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐ సీ) శుభవార్త అందించింది. కోవిడ్  వైరస్ నేపథ్యంలో మార్చి ,ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన ప్రీమియం కు అదనంగా…

Continue Reading →

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

కరోనా వైరస్‌ ప్రభావం, లాక్‌డౌన్‌పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రులతో మోదీ…

Continue Reading →

నేడు సీఎంలతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్

లాక్‌డౌన్ గడువు ముగింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేసే విషయంపై…

Continue Reading →

భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 249

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 249 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా లక్ష దాటిన కరోనా మృతుల సంఖ్య

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,02,696కు చేరింది. కరోనాతో అత్యధికంగా…

Continue Reading →

సమ్మక్క బరాజ్‌కు అటవీ భూమి

గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సమ్మక్క బరాజ్‌కు అటవీ భూమి బదలాయింపునకు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు పచ్చజెండా ఊపింది. 26 హెక్టార్ల అటవీభూమిని ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.…

Continue Reading →

భారత్ లో 24 గంటల్లో 37 మంది మృతి

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభించింది. భారత్‌ నలుమూలల విస్తరించిన ఈ కరోనా ధాటికి గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య,…

Continue Reading →