ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 18.52 లక్షలకు చేరుకున్నాయి. మొత్తం ఇప్పటి వరకు ఒక లక్ష 14వేల మంది కరోనా వైరస్ బారిన పడి మృత్యువాత…
దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 909 కరోనా కేసులు నమోదయ్యాయని, 34 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ…
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల 80 వేల 271కు చేరుకుంది. ఇప్పటివరకు కోవిడ్-19 కారణంగా…
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐ సీ) శుభవార్త అందించింది. కోవిడ్ వైరస్ నేపథ్యంలో మార్చి ,ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన ప్రీమియం కు అదనంగా…
కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రులతో మోదీ…
లాక్డౌన్ గడువు ముగింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేసే విషయంపై…
భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 249 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం…
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,02,696కు చేరింది. కరోనాతో అత్యధికంగా…
గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సమ్మక్క బరాజ్కు అటవీ భూమి బదలాయింపునకు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు పచ్చజెండా ఊపింది. 26 హెక్టార్ల అటవీభూమిని ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.…
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. భారత్ నలుమూలల విస్తరించిన ఈ కరోనా ధాటికి గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య,…