ఒడిశాలో ఏప్రిల్ 30వరకూ లాక్డౌన్ పొడిగించారు. గురువారంనాడు మంత్రివర్గ సమావేశం తర్వాత రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ నెల…
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 6727కి చేరుకున్నాయి. కరోనా వైరస్ బారిన పిడి ఇప్పటి వరకు 231 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ బారి నుంచి 596…
దేశ వ్యాప్తంగా కొత్తగా 549 కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. యూనైటెడ్ స్టేట్స్, యూనైటెడ్ కింగ్డమ్లు అత్యధిక మరణాలతో తీవ్ర వేదనకు గురౌతున్నాయి. కాగా దక్షిణ…
దేశవ్యాప్తంగా 5,908 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 183 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని 507 మంది డిశ్చార్జ్…
కరోనా వయోధికులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నది. భారత్లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60, ఆపైన వయస్కులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అదే పాశ్చాత్యదేశాల్లో 80,…
లాక్డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కొనసాగుతుందా? ఇప్పుడు అందరి మనసుల్లో కదలాడుతున్న ప్రశ్న ఇదే. దీనిపై ఊహాగానాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని…
భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయికరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…
ఇండియా నుంచి సుమారు 3 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఖరీదు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో యాంటీ మలేరియా…
కరోనా రోజురోజుకి విజృంభిస్తూ.. మనవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 14 లక్షలు దాటగా భారత్లోను కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. దేశంలో ఇప్పటి…