నోవెల్ కరోనా వైరస్ వల్ల అమెరికాలో మంగళవారం ఒక్క రోజే అత్యధికంగా 1736 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య…
దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ రుణ రేట్లలో కోతపెట్టింది. అన్నిరకాల కాలపరిమితులకు ఎంసిఎల్ఆర్(వడ్డీ రేటు ఆధారిత మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్) 35 బేసిస్ పాయింట్లు…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటి…
భారతదేశంలోని టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారుల్లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, పిఎస్యు వాచ్, ఆసియా పోస్ట్ ల…
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్…
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4421కి చేరింది. అలాగే దేశంలో…
లాక్డౌన్ పొడిగించాలని పలు రాష్ర్టాల నుంచి కేంద్రానికి వినతలు అందుతున్నాయి. దీనిపై కేంద్రం సమాలోచనలు జరుపుతున్నది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోదీ 21 రోజుల లాక్డౌన్ను…
భారత్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ నలుమూలలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఇవాళ ఉదయం కరోనా మరణాల సంఖ్య 114కు చేరినట్లు కేంద్ర…
కరోనా రోగులకు చికిత్సల కోసం భారతీయ రైల్వే ఇప్పటివరకూ 2500 బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. కరోనా వైరస్కు చికిత్సల కోసం 5వేల కోచ్లను ప్రత్యేక వార్డులుగా…
కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా దాదాపు అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచిన కరోనా.. 74,655 మందిని బలి తీసుకుంది.…