కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్ కల్యాణ్యోజన పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం ప్రకటించినట్లుగా జన్ధన్యోజన ఖాతాల్లోకి రూ.500 చొప్పున జమ చేశారు.…
కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియాలు చెల్లింపుల దారులకు పెద్ద ఊరట లభించింది. రెన్యువల్స్ గడువును పెంచినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్మెంట్ అథారిటీ…
కరోనాపై పోరాటానికి సాయం చేసేందుకు బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముందుకొచ్చాడు. రూ.26లక్షలను విరాళంగా ప్రకటించాడు. రూ.11లక్షలను పీఎం-కేర్స్ నిధికి, రూ.10లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి…
భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 693 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో …
కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో ఏడాది పాటు…
పీఎం కేర్స్ నిధికి తెలంగాణ గవర్నర్ తమిళిసై విరాళం అందించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా పీఎంకేర్స్ నిధికి ఆమె రూ.5 లక్షల చెక్కు పంపించారు.…
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ఈ కరోనా రక్కసి దాదాపు అన్ని రాష్ట్రాలకు పాకడంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. మరోవైపు…
భారత్లో నోవెల్ కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 79కి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 3374కు చేరుకున్నది.…
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వివిధ రంగాలకు చెందిన సంస్థలు,…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 12లక్షల దాటింది. ఈ మహమ్మారితో 64వేల 678మంది ప్రాణాలు కోల్పొయారు. 2.46 లక్షల…