జన్‌ధన్‌ ఖాతాల్లోకి డబ్బులు

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్‌ కల్యాణ్‌యోజన పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం ప్రకటించినట్లుగా జన్‌ధన్‌యోజన ఖాతాల్లోకి రూ.500 చొప్పున జమ చేశారు.…

Continue Reading →

జీవిత బీమా పాల‌సీదారుల‌కు ఊర‌ట‌

కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియాలు చెల్లింపుల దారుల‌కు పెద్ద ఊరట లభించింది. రెన్యువ‌ల్స్‌ గడువును పెంచినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్‌‌మెంట్ అథారిటీ…

Continue Reading →

కరోనాపై పోరాటానికి పుల్లెల గోపీచంద్ రూ.26లక్షల విరాళం

కరోనాపై పోరాటానికి సాయం చేసేందుకు బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముందుకొచ్చాడు. రూ.26లక్షలను విరాళంగా ప్రకటించాడు. రూ.11లక్షలను పీఎం-కేర్స్ నిధికి, రూ.10లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి…

Continue Reading →

24 గంటల్లో 693 కరోనా కేసులు నమోదు

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 693 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో …

Continue Reading →

ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో కోత- మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో  ఏడాది పాటు…

Continue Reading →

పీఎంకేర్స్‌కు గవర్నర్‌ తమిళిసై రూ.5 లక్షల విరాళం

 పీఎం కేర్స్‌ నిధికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై విరాళం అందించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా పీఎంకేర్స్‌ నిధికి ఆమె రూ.5 లక్షల చెక్కు పంపించారు.…

Continue Reading →

దేశంలో 4 వేలకుపైగా క‌రోనా కేసులు.. 100 దాటిన మ‌ర‌ణాలు

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ఈ క‌రోనా ర‌క్క‌సి దాదాపు అన్ని రాష్ట్రాల‌కు పాక‌డంతో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న‌ది. మ‌రోవైపు…

Continue Reading →

దేశ వ్యాప్తంగా 79 మంది మృతి.. 3374 పాజిటివ్ కేసులు

భార‌త్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 79కి చేరుకున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 3374కు చేరుకున్న‌ది.…

Continue Reading →

లాక్ డౌన్ తో గంగా నది నీటి నాణ్య‌త పెరిగింది..

క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వివిధ రంగాల‌కు చెందిన సంస్థ‌లు,…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 12లక్షల దాటింది. ఈ మహమ్మారితో 64వేల 678మంది ప్రాణాలు కోల్పొయారు. 2.46 లక్షల…

Continue Reading →