దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 601 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్…
లాక్డౌన్తో కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారు. కానీ లాక్డౌన్ ఆంక్షలతో మాత్రం ప్రకృతి పరవశిస్తున్నది. ఎప్పుడూ పరిశ్రమలు, వాహన కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేటతెల్లగా కనిపిస్తున్నది.…
కరోనా వైరస్ ప్రపంచదేశాలపై అంతకంతకూ తన ప్రభావాన్ని చూపుతుంది. వేగంగా విస్తరిస్తూ వేలాది మంది ప్రాణాలను బలిగొంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 11లక్షలకు…
భారత్లో కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 2902కు చేరుకున్నది. వైరస్తో మరణించిన వారి సంఖ్య 68కి చేరుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే వైరస్ సంక్రమించినవారిలో 2650…
దేశంలో కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 2183కు చేరినట్లు ఐసీఎంఆర్ పేర్కొన్నది. భువనేశ్వర్లో పాజిటివ్ తేలిన తొలి వ్యక్తి కోలుకున్నట్లు తెలుస్తోంది. అతనికి నిర్వహించిన మలి పరీక్షలో…
లాక్డౌన్కు దేశ ప్రజలు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజున కరోనా పోరులో సేవలందిస్తున్నవారికి చప్పట్లతో దేశ…
అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టెనెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారగణంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపు వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రాష్ట్రపతి…
అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 884 మంది మృతి చెందినట్లు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఇప్పటి…
మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ రామ నవమి శుభాకాంక్షలుపర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, – ప్రెసిడెంట్, పర్యావరణ పరిరక్షణ సమితి
గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల గడువును అంటే జూన్ 30 వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు…