దేశంలో గడచిన 24 గంటల్లో 388 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 132 మంది కరోనాతో కోలుకున్నారని నేటి వరకు…
ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్న శానిటైజేషన్ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల పట్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉదార స్వభావం చూపించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 42,322కు చేరుకుంది.…
ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. మంగళవారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 120కి…
గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 227 కోరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1,237 మంది కరోనా బారిన పడ్డారని…
ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ బారిన పడి 37,820 మందికి పైగా మృతి చెందారు.…
భారత్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. ఈ వైరస్ బారిన పడి 46 మంది…
నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనల్లో కొందరికీ కరోనా పాజిటివ్ గా తెలిన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మార్చి 13వ తేదీ నుంచి 15 వరకు నిజావద్ధీన్ మర్కజ్ లో…
ప్రపంచవ్యాప్తంగా 7,84,400కు చేరిన బాధితుల సంఖ్య, లక్షా 65 వేల మంతి బాధితులు కోలుకున్నారు. అమెరికాలో నిన్న ఒక్క రోజే 20 వేల పాజిటివ్ కేసులు నమోదు…