కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన మంత్రి సహాయనిధి(పీఎం కేర్స్ ఫండ్)కి రూ.500 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. కోవిడ్-19పై…
హైదరాబాద్ సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ప్రతీరోజూ వెయ్యిమందికి పరీక్షలు చేసే సామర్థ్యం…
నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 7,22,664 మంది కాగా, 33,983 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,51,793…
దేశవ్యాప్తంగా లాకౌడ్న్ నడుస్తున్న వేళ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు పడింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆదివారం నాటికి అధికారికంగా 31,412 మందిని బలితీసుకుంది. మొత్తం 667,090 మంది దీని కోరల్లో చిక్కుకుని బాధితులుగా నిలువగా, వైరస్ నుంచి…
ప్రధాని నరేంద్రమోదీ కరోనా మహమ్మారిపై యుద్ధం చేసేందుకు పీఎం సిటిజెన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఫండ్ (కేర్స్)ఫండ్స్ ను ఏర్పాటు చేసిన విషయం…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక అండగా నిలిచేందుకు రూ. 25…
కరోనా వైరస్కు సంబంధించిన సందేహాలను నివృతి చేసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల వారీగా హెల్ప్లైన్ నంబర్లను కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది. ప్రజలు ఎలాంటి సందేహాలున్నా ఆయా…
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడు అండగా నిలిచే అక్షయ్ కుమార్..తాజా విపత్కర పరిస్థితులలో రూ. 25…