రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌..రూ.500 కోట్ల విరాళం

కరోనా వైరస్‌(కోవిడ్‌-19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రధాన మంత్రి సహాయనిధి(పీఎం కేర్స్‌ ఫండ్‌)కి రూ.500 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. కోవిడ్‌-19పై…

Continue Reading →

సీసీఎంబీలో క‌రోనా టెస్ట్ ల‌కు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌

హైద‌రాబాద్‌ సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. రేప‌టి నుంచి సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. ప్ర‌తీరోజూ వెయ్యిమందికి ప‌రీక్ష‌లు చేసే సామ‌ర్థ్యం…

Continue Reading →

నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు పై క్లాస్‌కు ప్రమోట్‌

నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 33,983

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 7,22,664 మంది కాగా, 33,983 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,51,793…

Continue Reading →

లాక్‌డౌన్‌ సమయంలో విధులను నిర్లక్ష్యం: ఇద్దరు సస్పెండ్‌

దేశవ్యాప్తంగా లాకౌడ్‌న్‌ నడుస్తున్న వేళ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సీనియర్‌ అధికారులపై వేటు పడింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి.…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా నేటికి 31వేల మందిని బలితీసుకుంది…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆదివారం నాటికి అధికారికంగా 31,412 మందిని బలితీసుకుంది. మొత్తం 667,090 మంది దీని కోరల్లో చిక్కుకుని బాధితులుగా నిలువగా, వైరస్‌ నుంచి…

Continue Reading →

ఐఏఎస్ అసోసియేష‌న్ ఔదార్యం…రూ.21 ల‌క్ష‌లు విరాళం

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ క‌రోనా మ‌హ‌మ్మారిపై యుద్ధం చేసేందుకు పీఎం సిటిజెన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమ‌ర్జెన్సీ సిట్యుయేష‌న్ ఫండ్ (కేర్స్‌)ఫండ్స్ ను ఏర్పాటు చేసిన విష‌యం…

Continue Reading →

కరోనాపై పోరాటం: అక్షయ్‌ రూ.25 కోట్ల విరాళం

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక అండగా నిలిచేందుకు రూ. 25…

Continue Reading →

రాష్ట్రాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను విడుదల చేసిన కేంద్రం

కరోనా వైరస్‌కు సంబంధించిన సందేహాలను నివృతి చేసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది. ప్రజలు ఎలాంటి సందేహాలున్నా ఆయా…

Continue Reading →

రూ.25 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన అక్ష‌య్ కుమార్

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఎల్ల‌ప్పుడు అండ‌గా నిలిచే అక్ష‌య్ కుమార్‌..తాజా విపత్క‌ర పరిస్థితుల‌లో రూ. 25…

Continue Reading →