భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా కేకే

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ డిప్యూటీ సెక్రటరీ అజయ్‌కుమార్‌ ఝా నియమించారు.…

Continue Reading →

ఈ బ‌డ్జెట్‌తో దేశ ప్ర‌జ‌ల‌ సంప‌ద‌, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది : ప‌్ర‌ధాని నరేంద్ర మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై ప్ర‌ధాని మోదీ స్పందించారు. ప్ర‌స్తుత బ‌డ్జెట్‌లో హెల్త్‌కేర్‌పై దృష్టిపెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ బ‌డ్జెట్‌తో దేశ…

Continue Reading →

బ‌డ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం జ‌రిగిన కేంద్ర క్యాబినెట్ స‌మావేశం 2021-22 సంవ‌త్స‌ర బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపింది. కొన్ని నిమిషాల్లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్…

Continue Reading →

పాత వాహ‌నాలు చెత్త‌లోకే: ‌ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది.…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన డైరెక్టర్‌ శశికుమార్‌

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిరాటంకంగా కొనసాగుతున్నది. సావాళ్లను అందుకున్న ప్రముఖులతోపాటు, సామాన్యులు కూడా మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా…

Continue Reading →

ఉత్తరప్రదేశ్ వారణాసిలో సీఎం కేసీఆర్‌ కుటుంబసభ్యులు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, కుటుంబసభ్యులు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. పలు దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారు ముందుగా…

Continue Reading →

అన్నాడీఎంకే బ‌హిష్కృత నేత శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌ల‌

అన్నాడీఎంకే బ‌హిష్కృత నేత శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. అవినీతి కేసులో శ‌శిక‌ళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభ‌వించింది. ఈ శిక్ష నేటితో పూర్తి అయింది.…

Continue Reading →

నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ను సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా త్వరలో…

Continue Reading →

మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో విషవాయువు లీక్‌.. ఏడుగురికి అస్వస్థత

ఒక ప్లాంట్‌ నుంచి లీకైన విషవాయువు వల్ల ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక పారిశ్రామికవాడలోని ఇండో ఎమైన్స్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ…

Continue Reading →

గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయ చైర్మన్‌గా మోదీ ఎన్నిక

గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ దేవాలయం పాలకమండలి చైర్మన్‌గా ప్రధాని మోదీ ఎన్నికయ్యారు. గతంలో ప్రధాని హోదాలో ఈ ఆలయానికి చైర్మన్‌గా మోరార్జీ దేశాయ్‌ మాత్రమే పనిచేశారు. మళ్లీ…

Continue Reading →